Author: sameer Mohd

Home Page SliderNews AlertTelangana

మొబైల్‌ గేమ్‌ కోసం  36 లక్షలు ఖర్చు చేసిన బాలుడు

తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల సరైన పర్యవేక్షణ లేకపోతే దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు.. పిల్లల పర్యవేక్షణ ఎందుకు ఉండాలో ఈ ఘటనే ఓ ఉదాహరణ.

Read More
Home Page SliderNationalNews Alert

బస్‌ కండక్టర్‌గా కర్ణాటక సీఎం … రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ పథకాన్ని జూన్‌ 11, 2023న సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు.

Read More
Home Page SliderInternationalNews Alert

బాంబు పేలుడులో డిప్యూటీ గవర్నర్‌ మృతి

ఆఫ్గనిస్థాన్‌లో మంగళవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో డిప్యూటీ గవర్నర్‌ మృతి చెందారు. ఉత్తర బదక్షన్‌ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ నాసిర్‌ అహ్మద్‌ అహ్మది కారు

Read More
Home Page SliderNationalNews Alert

బస్సుపై ప్రేమ.. నెటిజన్లను కదిలిస్తున్న డ్రైవర్‌ భావోద్వేగం

స్టీరింగ్‌ను ముద్దాడి, బస్సును కౌగిలించుకుని..నెటిజన్లను కదిలిస్తున్న డ్రైవర్‌ భావోద్వేగం వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయమేమిటంటే.. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన

Read More
Home Page SliderNationalNews Alert

ఒక్కసారిగా పేలిపోయిన సెల్‌ఫోన్‌.. తప్పిన పెను ప్రమాదం..

ఈ రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ వాడకం చాలా పెరిగిపోయింది. దీనిని వాడుతున్న వారు రోజు రోజుకి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మొబైల్‌ ఫోన్‌ విషయంలో చాలా మంది

Read More
Home Page SliderNationalNews Alert

బస్‌ స్టాప్‌లో వేచి ఉన్న మహిళల్ని చూసి కూడా బస్సు ఆపని డ్రైవర్‌పై వేటు..

మహిళా ప్రయాణికులకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలను ఎక్కించుకునేందుకు పురుష డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల తరుచూ

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

అదిరిపోయిన బ్రో టైటిల్‌.. ఫ్యాన్స్‌కి పూనకాలే

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఆయన మేనల్లుడు హీరో సాయిధర్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా మోషన్‌

Read More
Home Page SliderNationalNews Alert

ఏప్రిల్‌ నెలలో 25 కోట్ల మామిడి పండ్లకు ఆర్డర్లు

పండ్లలో రారాజుగా మామిడి పండును పిలుస్తారు. ఇది వేసవిలో ఎక్కువగా దొరికే ఫ్రూట్‌. పరిమిత కాలమే లభ్యమయ్యే పండు మామిడి. వేసవికాలం నుంచి మరల వేసవి వరకు

Read More
Home Page SliderNationalNews Alert

పెరగనున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలు.. సబ్సిడిని తగ్గించనున్న కేంద్రం

పెట్రోల్‌ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్‌ బైక్‌లకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్‌ బైక్‌లు ఎక్కువగా తిరుగుతున్నాయి.  వినియోగదారులకు ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌లు ఎంపికలు

Read More
Home Page SliderNews AlertTelangana

త్వరలో జేపీ నడ్డా, అమిత్‌ షా తెలంగాణ టూర్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న మహాజన్‌ సంపర్క్‌

Read More