News Alert

Home Page SliderNationalNewsNews AlertTrending Today

సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయ విద్యార్థుల అరెస్ట్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణకు అంతరాయం కలిగించి, భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

బెంగళూరులో తొలి ఏఐ యూనివర్సిటీ

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 6వ తరగతి నుంచే విద్యార్థులకు ఏఐ విద్యను

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

టీఎంసీకి గుడ్‌బై చెప్పిన మదన్ మిత్రా

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కామర్‌హాతి ఎమ్మెల్యే మదన్ మిత్రా టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. కోల్‌కతాలో

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

ఈ20 ఇంధనంపై నితిన్ గడ్కరీ వివరణ

వాహనాల్లో ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్) వినియోగంపై వస్తున్న విమర్శలకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. వాహనాల్లో

Read More
Home Page SliderInternationalNewsNews Alert

ఇరాన్ అణుకేంద్రంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ‘పిక్‌యాక్స్ మౌంటెన్’ అణు కేంద్రం అమెరికా లక్ష్యాల జాబితాలోనే ఉందని,

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

ఎల్‌ఐసీ ప్రీమియానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు నిలిపివేత

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తన పాలసీదారులకు కీలక సమాచారం వెల్లడించింది. అధికారిక కస్టమర్ పోర్టల్‌తో పాటు ‘LIC Digital’ మొబైల్

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

బోటు ప్రమాదంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జగన్

విశాఖపట్నంలో బోటు ప్రమాదంలో బాధితులైన మత్స్యకార కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. జబ్బర్‌తోటలో బాధితులను ఓదార్చిన అనంతరం ఆయన మీడియాతో

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelangana

రూ.668 కోట్లతో ఈఎస్‌ఐ వైద్య ప్రాజెక్టులు ప్రారంభం

కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.668 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా ఏడు ఈఎస్‌ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

నెల్లూరు ఏఓ హత్య కేసు నిందితుడి దారుణం -భార్యాపిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

బీఆర్ఎస్‌కు పొన్నం కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రాజెక్టు దెబ్బతినడానికి బీఆర్ఎస్

Read More