ప్రపంచ సుందరీమణుల రాకతో వరంగల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మిస్ వరల్డ్ పోటీదారులు వచ్చే ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారుల షాపులను జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగించారు. హన్మకొండ
ఏపీలోని తీరప్రాంతాలలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టును గానీ, ఫిషింగ్ హార్బర్ గానీ నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీలోని అతి పెద్ద సముద్రతీరాన్ని ఉపయోగించి,
ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను మట్టికరిపించి, భారీ విజయం సాధించిన భారత ఆర్మీ తన అమ్ములపొదిలో శక్తివంతమైన మరిన్ని అస్త్రాలు చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. తాజాగా పూర్తి