Home Page Slider

Andhra PradeshHome Page Slider

ఏపీలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, 45 డిగ్రీలపైగా నమోదు

రాష్ట్రంలో 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఈ సీజన్లో నంద్యాల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ మండుతోంది. ఈ తీవ్రమైన వేడితో రాష్ట్రవ్యాప్తంగా

Read More
Andhra PradeshHome Page Slider

పరిశీలనలో 1,122 నామినేషన్లను EC తిరస్కరణ: వెల్లడించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు శుక్రవారం దాఖలైన నామినేషన్ల పరిశీలన అనంతరం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,705 నామినేషన్లు

Read More
Andhra PradeshHome Page Slider

పింఛన్లు పంపిణీపై సీఎస్ చాంబర్ ముందు బైఠాయించిన కూటమి నేతలు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో పింఛన్ల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటర్లను తప్పించాలంటూ ఏపీ ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ లేఖతో,

Read More
Andhra PradeshHome Page Slider

2024 నవరత్నాలు ప్లస్‌ పేరుతో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్టీ మేనిఫెస్టో 2024 ఆవిష్కరించారు. మేనిఫెస్టోలో వైసీపీ సంక్షేమ కార్యక్రమాలు

Read More
Home Page SliderNational

లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో 63% పోలింగ్‌

13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 18వ లోక్‌సభ ఎన్నికల రెండో దశలో 88 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 1,200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ

Read More
Home Page SliderNational

సెకండ్ ఫేజ్‌లో సాయంత్రం 5 గంటలకు 61% పైగా పోలింగ్ నమోదు

13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 18వ లోక్‌సభ ఎన్నికల రెండో దశలో 88 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. 1,200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Read More
Home Page SliderNationalNews

మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు

బీజేపీ బెంగళూరు సౌత్ అభ్యర్థి, ఎంపీ తేజస్వి సూర్యపై ‘మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ’ కేసు నమోదైంది. తేజస్వి సూర్య 2019లో లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థుల్లో

Read More
Home Page SliderTelangana

తెలంగాణలో పరీక్ష ఫలితాలు-7గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

గత 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఏడుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు మొదటి సంవత్సరం, ద్వితీయ

Read More
Home Page SliderTelangana

రాజేందర్ నువ్వే గెలుస్తున్నావ్!? మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఈటల

Read More
Andhra PradeshHome Page Slider

పరిపూర్ణానంద దారెటు? రెండు చోట్లా పోటీలో ఉంటారా?

స్వామి పరిపూర్ణానంద రాజకీయం ఏవిధంగా ముందుకు సాగుతుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఓవైపు బీజేపీ

Read More