కొద్ది రోజుల్లో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి చేసి 4 వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Read More2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి చేసి 4 వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Read MoreUP ముఖ్యమంత్రి యోగీని హత్య చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన మహిళను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని ఉల్హాస్నగర్కు చెందిన ఫాతిమా
Read MoreTG: ఈ నెల 5 నుండి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా
Read Moreమహారాష్ట్రలో మరోసారి ‘మహాయుతి’ని అధికారంలోకి తెచ్చేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా PM మోడీ రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 8 – 14 మధ్య
Read Moreదీపావళి, వారంతపు సెలవుల కారణంగా కుటుంబ సమేతంగా వచ్చే యాత్రికుల సంఖ్య విపరీతంగా తిరుమలలో పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31
Read Moreదేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకు అక్కడ వాయు నాణ్యత మరింత క్షీణించింది. దీపావళి రోజున క్రాకర్స్ అంతగా
Read MoreTG: ఈ కాలంలో ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఏకంగా కుటుంబంలోని అందరికీ జాబ్స్ రావడం గొప్ప విషయంగా భావిస్తున్నారు.
Read Moreఅమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll అంచనా వేసింది. ట్రంప్కు 297, కమలా హారిస్కు 241 ఎలక్టోరల్ ఓట్లు
Read MoreTG: ప్రభుత్వ విధానాల నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోకాల్డ్ ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్నారు.
Read More2024 సంవత్సరం నుండి శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుండి ప్రారంభమయ్యే
Read More