Andhra PradeshHome Page Slider

వాలంటీర్లు లోకేష్ టైపు కాదు బాబు… పోసాని

Share with

ఏపీ: వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు కన్ను పడిందని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేసింది నిమ్మగడ్డో? క్యాన్సర్ గడ్డో? అంటూ నిలదీశారు. అంతేకాదు లోకేష్‌లాగా ఏపీ వాలంటీర్లు.. తాగుబోతులు, తిరుగుబోతులు కాదని చురకలు వేశారు.