crime

Breaking NewscrimeHome Page SliderInternational

పాకిస్తాన్‌లో పేట్రేగిపోతున్న ఉగ్ర‌వాదులు

బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యంపై 24 గంటల్లో రెండవ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది గాయపడినట్లు ప్ర‌క‌టించారు. పాకిస్తాన్ సైన్యంపై

Read More
Andhra PradeshcrimeHome Page Slider

చ‌దువులో వెనుక‌బ‌డ్డార‌ని కిరాత‌కంగా చంపేశాడు

కంటికి రెప్పలా కాపాడుతూ.. కొడుకులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన తండ్రి పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో

Read More
Breaking NewscrimeHome Page Slider

ర‌న్యారావు వ‌యా పిడుగురాళ్ల‌

క‌న్న‌డ న‌టి ర‌న్యారావు క్రైమ్ క‌థ రోజుకో రీతిన మ‌లుపు తిరుగుతుంది.ప‌ల్నాడు జిల్లా పిడుగురాళ్ల‌తో ర‌న్యారావుకి సంబంధాలున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో వెలుగు చూసింది.పిడుగురాళ్ల‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపారి

Read More
crimeHome Page SliderNationalNews Alert

హనీట్రాప్‌లో పడి పాక్‌కు భారత రక్షణ రహస్యాలు..

పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్న ఒక అమ్మాయికి భారత రక్షణ రహస్యాలు చేరవేస్తున్నాడనే ఆరోపణతో యూపీలోని వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  నేహా శర్మ అనే

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

వాష్‌రూమ్‌లో జారిప‌డ్డ మాజీ ఎమ్మెల్యే

ప‌ల్నాడు జిల్లా కేంద్ర‌మైన న‌ర‌స‌రావుపేట‌కు చెందిన గుర‌జాల మాజీ ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి ప్ర‌మాద‌వ‌శాత్తు బాత్ రూమ్‌లో జారిప‌డ్డారు.దీంతో ఆయ‌న త‌ల‌కు గాయ‌మైంది.బంధువులు,పార్టీ నాయ‌కులు అయ‌న్ను స్థానిక

Read More
Breaking NewscrimeHome Page Slider

మీరు ధ‌న‌వంతులా…అయితే పిల్ల‌లు జాగ్ర‌త్త !

డ్రగ్స్‌కు బానిసైన ఓ మ‌హిళ‌.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్ప‌డి.. పాఠశాల బాలికలే లక్ష్యంగా సంపన్నుల

Read More
crimeHome Page SliderNationalNews Alertviral

రన్యారావు కేసులో ఈడీ ఎంట్రీ..పలు ఇళ్లపై సోదాలు

దుబాయి నుండి బంగారు కడ్డీలు అక్రమ రవాణా కేసులో ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన కన్నడనటి రన్యారావు కేసులో ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. ఈ స్మగ్లింగ్ దందా, మనీలాండరింగ్

Read More
Breaking NewscrimeHome Page SliderNational

హోళీనాడు భూకంపం

హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది. హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు సంభవించాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు తెల్లవారుజామున

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

తెలంగాణాలో హిందూ రాజ్యం రావాలి

తెలంగాణ సేఫ్ గా ఉండాలంటే హిందూ రాజ్యం అధికారంలోకి రావాలంటూ బీజెపి సీనియ‌ర్ లీడ‌ర్ రాజాసింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు.అంతే కాదు…తెలంగాణ బీజెపిలో ఉన్న పాత సామాను

Read More
Breaking NewscrimeHome Page Slider

ఘ‌రానా దొంగ‌ల అరెస్ట్‌

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.46 లక్షలు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్​కు తరలించారు. వారి వద్ద

Read More