Politics

Breaking Newshome page sliderHome Page SliderNationalPolitics

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం

బెంగళూరు: కర్ణాటకలో సీఎం మార్పు గురించి జరుగుతున్న చర్చలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన ఆగ్రహం

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderPoliticsTelangana

తెలంగాణలో 783 గ్రూప్-2 అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఈరోజు గ్రూప్‌-2 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPolitics

కల్తీ మద్యం స్కామ్‌పై ఘాటుగా విరుచుకుపడ్డ పేర్ని నాని

వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పాలనలో అమలు చేసిన QR కోడ్ లిక్కర్ పద్ధతిని రద్దు చేయడం

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsPolitics

మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

నల్లగొండ‌: మంత్రి పదవి దక్కకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపై ఆగ్రహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderPolitics

కర్ణాటక మంత్రి వ్యాఖ్యలకు AP మంత్రి లోకేశ్ కౌంటర్

కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు రూ.22,000 కోట్లు రాయితీలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, “అందుకే ఆ రాష్ట్రంలో

Read More
home page sliderHome Page SliderPoliticsTelangana

డెక్కన్ సిమెంటు వివాదానికి తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్

డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. “ఆ విషయం

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTelangana

జూబ్లీహిల్స్ లో ప్రచారానికి గులాబీ బాస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుకై బీఆర్ఎస్ సర్వశక్తులు పెట్టి పోరాడుతుంది . అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారానికి వస్తున్నట్లు ప్రచారం .

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelangana

2026 మార్చి నాటికి నక్సలిజం అంతమవుతుంది

మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు సహా 61 మంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ

Read More
Breaking NewsInternationalNewsPolitics

భారత్ వైపు అమెరికా చూపు

చైనా ఇటీవల తీసుకున్న అరుదైన ఖనిజాల ఎగుమతిపై నియంత్రణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద కలకలం రేపుతున్నాయి. ఈ ఖనిజాలు ఆధునిక సాంకేతికతకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, రక్షణ,

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderInternationalNewsPolitics

ట్రంప్ పై ప్రశంసల జల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో భాగంగా, మొదటి దశలో రెండు సంవత్సరాలుగా హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయెలీ

Read More