ఉగ్రవాదులు ఎలా వచ్చారు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్
ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ
Read Moreఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ
Read Moreకూటమి ప్రభుత్వం రాయలసీమపై పట్టు సాధించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కడపలో వైసీపీ పట్టుకోల్పోవడంతో వీరి ఆశలు చిగురించినట్లుగా కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల తర్వాత
Read Moreస్పా-ఫ్రాంకోరాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి,లాండో నోరిస్ మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన బెల్జియం గ్రాండ్లో పియాస్ట్రి
Read Moreమాంచెస్టర్ టెస్టు చివరి రోజున ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. టెస్టు
Read Moreబాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ అమీర్ ఖాన్ ఇంటిని 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముంబై బాంద్రాలోని ఆయన
Read Moreఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలోని అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 19 మందికి విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డారు.
Read Moreరానున్న 3-4 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్
Read Moreకూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక
Read Moreరాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలోకి అడ్డదారుల్లో అక్రమంగా ప్రవేశించి
Read Moreఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడే దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఐదు నెలల
Read More