Author: sameer Mohd

Home Page SliderInternationalNews Alert

రెండేళ్ల బాలుడిని మింగిన నీటి ఏనుగు

ఉగాండాలో ఓ ఘటన సంచలనంగా మారింది. ఓ నీటి ఏనుగు రెండేళ్ళ బాలుడ్ని మింగిసేంది. అదృష్టవశాత్తు తిరిగి ఆ  బాలుడు నీటి ఏనుగు నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

Read More
Home Page SliderNationalNews Alert

స్విగ్గీ ఇన్స్టామార్ట్‌లో 16 లక్షల గ్రోసరీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి

2022 లో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన వాటి యొక్క సమగ్ర జాబితాను స్విగ్గీ పంచుకుంది. 2022లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం బిర్యానీ అని కంపెనీ

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

జంతర్‌ మంతర్‌ వద్ద అమరావతి రైతుల నిరసన

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. తమ ఉద్యమాన్ని ప్రారంభించి 3

Read More
Home Page SliderNationalPolitics

రాహుల్‌ గాంధీని పార్టీ నుంచి తొలగించాలి… ఖర్గేకు బీజేపీ డిమాండ్‌

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత ప్రభుత్వం నిద్ర పోతోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ నాయకులు గట్టిగా బదులిచ్చారు. భారత ఆర్మీ

Read More
Breaking NewsHome Page SliderNational

బిల్కిస్‌ బానో రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

గుజరాత్‌ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలు బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గోద్రా అల్లర్ల సమయంలో తనపై గ్యాం రేప్‌ చేసిన నిందితుల విడుదలను

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

నా మరణదిన వేడుకలకు హాజరుకండి.. ఏపీలో వినూత్న ఆహ్వాన పత్రిక..

ఏపీలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహానికో, గృహ ప్రవేశానికో లేక పుట్టిన రోజు వేడుకలనో.. శుభకార్యాలకు ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుమిత్రులకు పంపించడం సాధారణమే! కానీ

Read More
Home Page SliderNationalNews Alert

ప్రజలను వేధిస్తున్న లోన్‌ యాప్‌లపై కఠిన చర్యలు

రాజ్యసభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ లేవనెత్తిన జీరో అవర్‌ అంశంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. సులువుగా రుణాలు అందింది… ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderPolitics

మాచర్లలో ఉద్రిక్తత.. పలువురికి తీవ్ర గాయాలు…

పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టీడీపీ నేతలు

Read More
Home Page SliderNationalNews Alert

అమితాబ్‌ బచ్చన్‌కు భారతరత్న ఇవ్వాలి..

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ

Read More
Home Page SliderNationalPolitics

చైనా భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోంది..

భారత్‌- చైనా సరిహద్దు వివాదంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా భారత్‌పై యుద్ధానికి సన్నద్ధం అవుతోందన్నారు. ఈ విషయంలో ఓ స్పష్టమైన

Read More