థాయ్ నేవీ షిప్ మునక… 31 మంది గల్లంతు
గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్ యుద్ధ నౌక ప్రమాదవశాత్తూ ఆదివారం రాత్రి నీట మునిగింది. సముద్రపు నీరు భారీగా నౌకలోకి చేరడంతో ఈ
Read Moreగల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్ యుద్ధ నౌక ప్రమాదవశాత్తూ ఆదివారం రాత్రి నీట మునిగింది. సముద్రపు నీరు భారీగా నౌకలోకి చేరడంతో ఈ
Read Moreతెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, బేతి
Read Moreప్రగతిభవన్లో కొత్తగా చేరిన చిలుకలా పైలట్ చిలకపలుకులు పలుకుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై
Read Moreపల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఇప్పటికే యాత్రకు
Read Moreతెలంగాణాలో స్కూళ్లు, కాలేజీ అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. ఇటీవల హైదరాబాదులోని డీఏవీ స్కూలులో చిన్నారిపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం
Read Moreబేషరమ్ రంగ్ పాటపై బాలీవుడ్ నటుడు, శక్తిమాన్ ముకేశ్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాట చూడటానికి చాలా అసభ్యకరంగా ఉందన్నారు. ఇతరుల ఫీలింగ్స్ను రెచ్చగొట్టేలా
Read Moreప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా తన
Read Moreగత కొంతకాలంగా చిరుతలు, పెద్ద పులులు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటి సంచారంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలోని హెటిరో
Read Moreమాచర్ల అల్లర్ల వెనుక చంద్రబాబు, లోకేష్ల హస్తం ఉందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేపిస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి
Read Moreతెలంగాణ రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలను సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Read More