Author: sameer Mohd

Andhra PradeshHome Page SliderPolitics

ఏపీ అవినీతిలో కూరుకుపోయింది…

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి ఖండించారు. విభజన హామీలన్నీ కేంద్రం నెరవేరుస్తుందన్నారు.

Read More
Andhra PradeshHome Page SliderPolitics

32 మంది ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా

Read More
Home Page SliderNationalNews Alert

అమితాబ్‌ కామెంట్స్‌తో రాజకీయ దుమారం

భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. అమితాబ్‌ వాక్‌ స్వాతంత్ర్యంపై మాట్లాడటం.. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ

Read More
Home Page SliderPoliticsTelangana

రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించా… త్వరలో కేసీఆర్‌ను కలుస్తా…

ప్రధాని మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… దాదాపు 20 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించానని,

Read More
Home Page SliderPoliticsTelangana

తప్పు చేయకుంటే భయమెందుకు…

డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీపై వస్తున్న విమర్శలకు ఆ

Read More
Home Page SliderNews AlertTelangana

నేడు అవతార్‌-2 రిలీజ్‌… కళ్లు చెదిరే విజువల్స్‌ అంటూ వర్మ ట్వీట్‌

హాలీవుడు ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ తెరకెక్కించిన అవతార్‌-2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం 7 గంటల నుంచే అవతార్‌-2 సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి.

Read More
Home Page SliderNews AlertTelangana

ప్రముఖ సినీ నటులకు రైతు బంధు సాయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే.. రైతు బంధ పథకం నానాటికీ అభాసుపాలవుతోందని రాజకీయ

Read More
Home Page SliderNationalNews AlertPolitics

ప్రజల సంక్షేమం కోసమే మద్య నిషేధం అమలు చేస్తాం…

బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సరల్‌ జిల్లాలో గుడుంబా, కల్తీసారాతో గత రెండు రోజుల్లోనే 40 మందికి పైగా చనిపోయిన ఘటన రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేస్తోంది.

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

సీఎం జగన్‌ను కలిసిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆయన నివాసంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం వార్షిక

Read More
Andhra PradeshHome Page SliderPolitics

విశాఖలోనే వైసీపీ కేంద్ర కార్యాలయం

వైసీపీ సెంట్రల్ ఆఫీస్ విశాఖలోనే ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన భూమి పూజను ఉమ్మడి విశాఖ వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చేశారు. న్యాయపరమైన అవరోధాలు

Read More