Author: Satyanarayana AVV

Andhra PradeshBreaking NewsHome Page SliderTrending Today

ఆక్వా రైతులను దెబ్బతీశారు: గొట్టిపాటి

అమరావతి: ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు.

Read More
Home Page SliderNationalNews

డీలిమిటేషన్‌తో సీట్లు పెరుగుతాయి: లక్ష్మణ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశాభివృద్ధి, సంస్కరణలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ‘వికసిత్

Read More
Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

ప్రేమ విషాదం.. ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన

ప్రకాశం జిల్లా (ఏడీఎన్ఎన్) – ప్రకాశం జిల్లాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి,

Read More
Breaking NewsHome Page SliderNewsTelanganaTrending Today

సక్సెస్ స్కూల్‌పై చర్యలు కోరిన బీజేపీ

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని సక్సెస్ స్కూల్‌లో ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్- ఫాతిహా హోంవర్క్‌గా ఇచ్చారనే ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Read More
Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

అల్లూరి జిల్లాలో గిరిజనుల అవస్థలు..-అంబులెన్స్ లేక రేషన్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని తమలం గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజనులు తీవ్ర జ్వరంతో

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

100 విమానాశ్రయాలు.. కేంద్రం ప్లాన్

ప్రాంతీయ విమాన ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ‘ఉడాన్’ (UDAN)

Read More
Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

అధికారంలోకి వస్తే బొట్టు నిబంధన తప్పనిసరి: బండి

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫాతిహా నేర్చుకోవాలని హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా

Read More
Home Page SliderNationalNews

భారత్ అభివృద్ధికి 7 కీలక నిర్ణయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, రైల్వేలు,

Read More
Breaking NewsHome Page SliderNewsTelanganaTrending Today

మర్కుక్‌లో నాసిరకం రేషన్ బియ్యం

ములుగు జిల్లా (ఏడీఎన్ఎన్): మర్కుక్ మండల కేంద్రంలోని చౌకధర దుకాణాల్లో జులై నెలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉందంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బియ్యంలో

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయ విద్యార్థుల అరెస్ట్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణకు అంతరాయం కలిగించి, భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద

Read More