Author: admin

Home Page SliderTelangana

నోటీసులకు భయపడేది లేదు: బీజేపీపై పోరాడుతున్నందుకే ఇలా: సీఎం రేవంత్

ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నోటీసులకు తాను భయపడేదిలేదన్నారు. బీజేపీపై పోరాడే వారికి నోటీసులిస్తున్నారన్నారు. విపక్షాలపై మోదీ సీబీఐ, ఈడీని ప్రయోగించారని, ఎన్నికల్లో

Read More
Andhra PradeshHome Page Slider

రేవంత్, చంద్రబాబు కుట్రలో షర్మిల భాగమైందన్న జగన్… ఇండియాటుడే ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు

(Courtesy India Today) ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన చెల్లెలు షర్మిల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారుకు

Read More
Home Page SliderTelangana

అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు బుధవారం సమన్లు ​​జారీ చేశారు. ఫేక్ వీడియోపై విచారణ కోసం

Read More
Andhra PradeshHome Page Slider

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4102 ఆమోదం పొందగా, 141 మంది ఉపసంహరించుకున్నారు. 25 లోక్ సభ స్థానాలకు గాను

Read More
Andhra PradeshHome Page Slider

సిబ్బంది ఉన్నా, పింఛన్ ఇంటికి పంపించరా? ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు

పింఛన్‌దారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ ఇవ్వాల్సిందిగా టీడీపీ కోరుతున్నా, అధికారులు ఎందుకలా చేయడం లేదని ప్రశ్నించారు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. పింఛన్ల నగదును

Read More
Andhra PradeshHome Page Slider

ఎన్నికలయ్యాక జగనే టీడీపీలో చేరతారంటున్న పిఠాపురం వర్మ

రాష్ట్రంలో ఉచితంగా పబ్లిసిటీ లభిస్తున్న కొందరు నాయకుల్లో పిఠాపురం టీడీపీ నేత వర్మ ఒకరు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని చెప్పిన నాటి నుంచి

Read More
Home Page SliderTelangana

కాంగ్రెస్‌లో చేరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తనయుడు అమిత్

కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి

Read More
Home Page SliderNational

సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లకు మద్దతు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

సమాజంలో ఇప్పుడున్న అసమానతలు పూర్తిగా సమసిపోయే వరకు దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ ఉండాల్సిందేనని ఆర్ఎస్ఎస్ బలంగా విస్వసిస్తోందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంచాలకులు సర్ సంఘ్

Read More
Andhra PradeshHome Page Slider

జనసేనకు గాజు గ్లాస్ కామన్ సింబల్ ఖరారు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ జనసేనకు ఊరట లభించే నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కామన్ సింబల్ గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది.

Read More
Andhra PradeshHome Page Slider

బ్యాంక్ అకౌంట్‌లోనే పింఛన్లు, వారికి మాత్రమే ఇళ్ల వద్దే పంపిణీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వొద్దంటూ ఆంక్షలు విధించిన ఈసీ ఈసారి, నేరుగా వారికి పింఛన్లు అందించాలంటూ సీఎస్‌ను ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం

Read More