News

News

అసెంబ్లీకి బయలుదేరిన కేసీఆర్ ..

బీఆర్ఎస్ అధినేత ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను

Read More
Andhra PradeshHome Page Slider

పోసాని రిలీజ్‌కు సీఐడీ బ్రేక్

పోసాని కృష్ణమురళికి కేసుల బెడద తప్పడం లేదు. ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టవుతున్నారు. తాజాగా సీఐడీ

Read More
Andhra PradeshHome Page Slider

వామ్మో.. ఏసీలో పాములు

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఏసీలు కామన్ అయిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఏసీ అనేది కంపల్సరీ అయింది. అయితే.. ఏసీలో

Read More
Home Page SliderInternationalNews AlertPolitics

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లోని హసీనా, ఆమె కుటుంబసభ్యులకు సంబంధించిన 124 బ్యాంకు ఖాతాలు జప్తు చేయాలని

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

ప్ర‌తిపక్షం కొత్త‌కాదు…అధికారం దూరం కాదు

ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డం వైసీపికి కొత్త కాద‌ని ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.వైసీపి ఆవిర్భావ దినోత్స‌వాన్ని బుధ‌వారం తాడేప‌ల్లి కార్యాల‌య ప్రాంగ‌ణంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.ముఖ్య

Read More
Andhra PradeshHome Page SliderNewsPolitics

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు ఏపీలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో అధినేత వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

చిత్తూరులో ..జులాయి మూవీ బ్యాంక్ సీన్‌

ఐడిబిఐ బ్యాంకులో చోరీకొచ్చి అడ్డంగా దొరికిపోయింది ఓ దొంగ‌ల ముఠా.అది అలాంటి ఇలాంటి ముఠా అనుకునేరు….అచ్చం జులాయి సినిమాలో విల‌న్ సోనూసూద్ గ్యాంగ్ స్ట‌ర్ చేసిన బ్యాంకు

Read More
crimeHome Page SliderNational

ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్ వద్ద ఉన్న ఏజీసీఆర్ ఎన్‌క్లేవ్ సమీపంలోని ఓ గుడిసెలో మంగళవారం తెల్లవారుజామున

Read More
Home Page SliderNationalNews AlertPolitics

కేజ్రీవాల్‌పై కేసు నమోదు

ఢిల్లీ మాజీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆప్ పాలనలో ప్రజానిధుల దుర్వినియోగం

Read More
Home Page SliderNationalPoliticsviral

రాజ్యసభలో భాషా వివాదం..క్షమాపణలు చెప్పిన ఖర్గే..

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నేడు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. జాతీయ ఎడ్యుకేషన్ విధానంపై డీఎంకే, బీజేపీ పార్టీ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం

Read More