News

crimeHome Page SliderInternationalNews Alert

రైలుపై దాడి.. హైజాక్ కలకలం

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాదులు రైలుపై దాడి చేసినట్లు సమాచారం. వారు ప్రావిన్స్‌లోని రైలుపై దాడి చేసి, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించారు.

Read More
Home Page SliderTelangana

మంత్రి పర్యటనలో ఇరుపార్టీ నేతల ఘర్షణ

మంత్రి శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్‌కు అండగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా బీఆర్ఎస్

Read More
Home Page SliderInternationalNews AlertPolitics

మారిషస్‌లో మోదీ భావోద్వేగం..27 ఏళ్ల నాటి ఫోటోలు షేర్ చేసిన ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్లిన సంగతి తెలిసిందే. 1998లో మొదటిసారి మోదీ బీజేపీ కార్యదర్శిగా మారిషస్‌లో అడుగుపెట్టారు. అప్పట్లో

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

ST విద్యార్థులకు శుభవార్త..

ఏపీలోని అనంతపురం జిల్లా గుత్త మండలంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఎస్టీ విద్యార్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 5, 6, 9వ తరగతులకు బ్యాక్‌లాగ్

Read More
Andhra PradeshcrimeHome Page Slider

రూ.40 ల‌క్ష‌ల ఎర్ర చంద‌నం స్వాధీనం

తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతం లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఎర్రచంద‌నం దుంగ‌ల‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేసి ప‌ట్టుకున్నారు. దేవరకొండ మెయిన్ రోడ్డు లో

Read More
Home Page SliderNational

ప్రధానికి ఘోర అవమానం..

ప్రధాని నరేంద్ర మోదీకి ఘోర అవమానం జరిగింది. ఆయనని సొంత పార్టీ ముఖ్యమంత్రియే అవమానం పరచటం గమనార్హం. మోదీపై సీఎం చేసిన వ్యాఖ్యలను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Read More
Home Page SliderNationalNews AlertSports

IPL కెప్టెన్సీపై కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..

ఐపీఎల్ సీజన్ మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో వివిధ జట్లు తమ తమ కెప్టెన్లను ప్రకటించే సమయం వచ్చేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో సైలంట్ కిల్లర్‌గా పేరు పొంది,

Read More
Andhra PradeshHome Page SliderPolitics

వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్‌ పొడిగింపు                

వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో

Read More
BusinessHome Page SliderNational

యూపీఐ ఛార్జీల బాదుడికి గ్రీన్ సిగ్నల్

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), రూపే డెబిట్ కార్డుల ద్వారా అధిక మొత్తంలో లావాదేవీలు చేస్తున్నవారికి మర్చంట్ ఫీజుల రూపంలో ఛార్జీలు వడ్డించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

Read More