News

Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

అల్లూరి జిల్లాలో గిరిజనుల అవస్థలు..-అంబులెన్స్ లేక రేషన్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని తమలం గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజనులు తీవ్ర జ్వరంతో

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

100 విమానాశ్రయాలు.. కేంద్రం ప్లాన్

ప్రాంతీయ విమాన ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ‘ఉడాన్’ (UDAN)

Read More
Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

అధికారంలోకి వస్తే బొట్టు నిబంధన తప్పనిసరి: బండి

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫాతిహా నేర్చుకోవాలని హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా

Read More
Home Page SliderNationalNews

భారత్ అభివృద్ధికి 7 కీలక నిర్ణయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, రైల్వేలు,

Read More
Breaking NewsHome Page SliderNewsTelanganaTrending Today

మర్కుక్‌లో నాసిరకం రేషన్ బియ్యం

ములుగు జిల్లా (ఏడీఎన్ఎన్): మర్కుక్ మండల కేంద్రంలోని చౌకధర దుకాణాల్లో జులై నెలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉందంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బియ్యంలో

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయ విద్యార్థుల అరెస్ట్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణకు అంతరాయం కలిగించి, భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

బెంగళూరులో తొలి ఏఐ యూనివర్సిటీ

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 6వ తరగతి నుంచే విద్యార్థులకు ఏఐ విద్యను

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

టీఎంసీకి గుడ్‌బై చెప్పిన మదన్ మిత్రా

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కామర్‌హాతి ఎమ్మెల్యే మదన్ మిత్రా టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. కోల్‌కతాలో

Read More
Home Page SliderNationalNews

రూ.550 కోట్ల వెండి కేసు.. కోర్టు జోక్యం

వైష్ణోదేవి ఆలయానికి భక్తులు సమర్పించిన వెండి కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జమ్మూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

ఈ20 ఇంధనంపై నితిన్ గడ్కరీ వివరణ

వాహనాల్లో ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్) వినియోగంపై వస్తున్న విమర్శలకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. వాహనాల్లో

Read More