Author: sameer Mohd

Home Page SliderNews AlertTelangana

పండుగ రోజున వైన్స్‌, బార్లు బంద్‌

హైదరాబాద్‌ మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నగరంలో మార్చి 30న వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్‌లు, పబ్‌లతో పాటు ఫైవ్‌ స్టార్‌

Read More
Home Page SliderNationalNews Alert

పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు తేదీ జూన్‌ 30 వరకు పొడిగింపు

పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు తేదీని జూన్‌ 30, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక

Read More
Home Page SliderNationalNews Alert

బంగళాను ఖాళీ చేస్తా.. ఎన్నో మధురస్మృతులు ముడిపడి ఉన్నాయన్న రాహుల్‌..

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయన ఎంపీ

Read More
Home Page SliderNationalNews Alert

ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద బాస్కెట్‌ బాల్‌, బ్యాడ్మింటన్‌ కోర్టు..

మామూలుగా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద మొక్కలు నాటాడం.. వాహనాల పార్కింగ్‌ కొరకు ఉపయోగించడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే.. నవీ ముంబయిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌

Read More
Home Page SliderNationalNews Alert

బీజేపీ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష.. ఇప్పటి వరకు పడని అనర్హత వేటు..

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయన ఎంపీ

Read More
Home Page SliderNews AlertTelangana

ప్రశ్నించే వారిని తెలంగాణ సర్కార్‌ వేధిస్తోంది..

చంచల్‌గూడ జైలులో ఉన్న సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయనేత తీన్మార్‌ మల్లన్నను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ములాఖత్‌ అయ్యారు. తీన్మార్‌ మల్లన్నను కలిసి దాడి జరిగిన రోజు

Read More
Andhra PradeshHome Page SliderPolitics

40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు…

వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

రేపు విశాఖలో జీ-20 సదస్సు.. గవర్నర్‌ను కలిసిన సీఎం

రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశ విదేశీ అతిథులు హాజరుకానున్నారు. ఇప్పటికే చాలా మంది విశాఖ చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ

Read More
Home Page SliderNews AlertTelangana

తెలంగాణపై కేంద్రం పగబట్టింది… మరోసారి కేటీఆర్‌ గరంగరం..

Minister KTR తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఓ శత్రు రాష్ట్రంగా చూస్తుందన్నారు. తెలంగాణలోని గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి కేంద్రం అవార్డులు ఇస్తుందన్నారు. అయితే.. 1200 కోట్ల ఉపాధి

Read More
Home Page SliderNews AlertTelangana

TSPSC కీలక నిర్ణయం

TSPSC ఛైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. TSPSCలో పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది తమ సెల్‌ ఫోన్లు,

Read More