News

Home Page SliderInternational

సౌత్ కొరియా జీపీఎస్‌ను అస్తవ్యస్తం చేసిన కిమ్

దక్షిణ కొరియాకు చెందిన జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అస్తవ్యస్తం చేశారు. దీనితో అక్కడి విమానాలు, ఓడల సర్వీసులకు అయోమయం ఏర్పడింది.

Read More
Home Page SliderInternational

‘రోబో డాగ్స్‌’తో ట్రంప్‌కు భద్రత

అమెరికా సీక్రెట్ ఏజెన్సీ కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటి వద్ద భారీ భద్రతను పెంచింది. రోబో డాగ్స్‌ను ఫ్లోరిడాలోని ఆయన ఇంటి వద్ద కాపలా ఉంచింది.

Read More
Andhra PradeshHome Page SliderSpiritual

సీప్లేన్ ప్రారంభించిన సీఎం

విజయవాడలో సీప్లేన్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు జ్యోతి ప్రజ్వలనం చేసి లాంఛనంగా కార్యక్రమం

Read More
Home Page SliderTelanganatelangana,

‘పేరు మార్చడం గొప్పేం కాదు.. అభివృద్ధి చేయాలి’..హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. యాదాద్రి పేరు మార్చడం గొప్పేం కాదన్నారు. అభివృద్ధి చేయడం గొప్ప అన్నారు. కేసీఆర్

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertPoliticsTelanganaTrending Today

టికెట్ల పెంపుకే సీఎం అవ‌స‌రం…విషెస్‌కి మాత్రం నో

సినీ నిర్మాత‌,తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు బండ్ల గ‌ణేష్ ఎక్స్ వేదిక‌గా సినీ ప్ర‌ముఖుల‌పై వ్యంగాస్త్రాలు విసిరారు. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertPolitics

లోకేష్‌పై ట్వీట్ చేశాడ‌ని..ఎమ్మెల్యేపై కేసు

ఏపిలో రూలింగ్ ఏది అని ప్ర‌శ్నిస్తే చాలు….కేసులు,దాడులు,అరెస్టుల ప‌ర్వం సాగిస్తున్నారు. పోలీసుల‌పై ఒత్తిడి తెచ్చి మ‌రీ ప్ర‌శ్నించే స్వ‌రాల‌ను చిదిమేస్తున్నారు. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో వంద‌లాది

Read More
HealthHome Page SliderNational

అధ్వాన్నంగా తయారైన  రాజధాని నగరం

దేశ రాజధాని నగరం దిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పరిస్థితులు నానాటికీ తీసికట్టు అవుతున్నాయి. ఒక పక్క వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దిల్లీ ప్రజలు నీటి కాలుష్యంతో

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNationalNewsNews AlertTelanganatelangana,

ప‌ట్టాలు త‌ప్పిన సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్‌

బెంగాల్‌లోని న‌వాల్‌పూర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోకి రాగానే సికింద్రాబాద్‌-షాలిమర్ ఎక్స్ ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. మూడు భోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ప‌లువురు ప్ర‌యాణీకుల‌కు గాయాలయ్యాయి. షాలిమ‌ర్ నుంచి

Read More
NationalNewsSpiritual

ఈరోజును ‘కోటి సోమవారం’ అని ఎందుకంటారు?

ఈ కార్తీకమాసం హిందువులందరికీ పరమ పవిత్రమైన మాసం. ఈ నెలలో వచ్చే శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న ఈ రోజును(నవంబర్ 9) ‘కోటి సోమవారం’ అని వాడుకలో

Read More
Breaking NewscrimeHome Page SliderNewsNews Alerttelangana,

క‌ర్నాట‌క‌లో యూసుఫ్‌గూడ వాసుల దుర్మ‌ర‌ణం

హైద్రాబాద్‌లోని యూసుఫ్ గూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు క‌ర్నాట‌క‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. శ‌నివారం తెల్ల‌వారుఝామున జ‌రిగిన ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో

Read More