News

Home Page SliderNational

తల్లి కనిపించక బెంగగా గున్న ఏనుగు హల్‌చల్..

బిడ్డలు తల్లి కనిపించకపోతే ఎంత బెంగపడతారో..ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మనుషులే కాదు సృష్టిలోని ప్రతీ జీవి తల్లి కోసం ఆరాటపడుతుంది. కేరళలోని వయనాడ్‌లో కట్టికుళం సమీపంలో

Read More
Home Page SliderNational

‘కారు’కు అంత్యక్రియలు

‘వెర్రి వెయ్యి విధాలు’. ‘ఎవరి పిచ్చి వారికానందం’. ఇలాంటి మాటలు సరిగ్గా సరిపోతాయి ఈ సంఘటన చూస్తే. 12 ఏళ్లుగా వాడుతున్న ‘వ్యాగనార్ కారు’కు ఆచారం ప్రకారం

Read More
Home Page SliderNational

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన కుటుంబం గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్తుండగా

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelangana

సీఎం రేవంత్‌పై కిష‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌చ్చి అబ‌ద్దాలు చెబుతున్నార‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. న‌మ్మి ఓట్లేసిన తెలంగాణ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవ‌డంలో

Read More
Home Page SliderTelangana

షవర్మా తిని నలుగురికి అస్వస్థత..

షవర్మా తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోతుకుంటలో

Read More
Home Page SliderNationalPolitics

‘నేను నిజం చెప్పడానికే వచ్చాను’..రేవంత్ రెడ్డి

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలపై బీజేపీ విషప్రచారం

Read More
Andhra PradeshHome Page Slider

సీప్లేన్ రైడ్‌ సక్సెస్..శ్రీశైలం చేరుకున్న సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీప్లేన్‌లో విజయవాడ నుండి శ్రీశైలానికి చేరుకున్నారు. నేడు తొలిసారిగా ఇలాంటి సీప్లేన్‌ను ఏపీలో ప్రారంభించారు ముఖ్యమంత్రి. సీప్లేన్ సహాయంతో నీటిలో కూడా

Read More
Andhra PradeshNewsPoliticsSpiritual

బ్రహ్మశ్రీ చాగంటికి ఏపీ ప్రభుత్వ కీలక పదవి

ఏపీలో ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వారిలో ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని నైతిక విలువల సలహాదారుగా నియమించింది. ఆయన తన ప్రవచనాల ద్వారా సనాతన

Read More
Home Page SliderInternational

పాకిస్తాన్ లో భారీ పేలుడు.. 20 మంది మృతి

పాకిస్తాన్ క్వెట్టా రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertPoliticsSpiritualTelangana

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుని చాగంటి కోటేశ్వ‌ర‌రావు

ప్ర‌ముఖ ఆథ్మాత్మికవేత్త‌,వేద‌పండితులు,స‌క‌ల హిందూ ధ‌ర్మ‌శాస్త్రాల ఔపోసనాచార్యులు చాగంటి కోటేశ్వ‌రరావు ని ఏపి ప్ర‌భుత్వం రాష్ట్ర నైతిక విలువ‌ల స‌ల‌హాదారునిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.ఈ మేర‌కు శ‌నివారం

Read More