News

Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

బోటు ప్రమాదంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జగన్

విశాఖపట్నంలో బోటు ప్రమాదంలో బాధితులైన మత్స్యకార కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. జబ్బర్‌తోటలో బాధితులను ఓదార్చిన అనంతరం ఆయన మీడియాతో

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelangana

రూ.668 కోట్లతో ఈఎస్‌ఐ వైద్య ప్రాజెక్టులు ప్రారంభం

కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.668 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా ఏడు ఈఎస్‌ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

నెల్లూరు ఏఓ హత్య కేసు నిందితుడి దారుణం -భార్యాపిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

బీఆర్ఎస్‌కు పొన్నం కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రాజెక్టు దెబ్బతినడానికి బీఆర్ఎస్

Read More
Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

సింగరేణిపై మోదీ ఫోకస్

సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి లాభాల బాట పట్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. తాడిచర్ల -II బొగ్గు

Read More
Home Page SliderInternationalNewsNews AlertTrending Today

నెతన్యాహుకు ఎన్నికల సవాల్

ఇజ్రాయెల్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలను అక్టోబర్ 27న నిర్వహించనున్నట్లు ఆ దేశ పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం తన పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేస్తున్నందున,

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertTrending Today

రైతులపై కక్ష సాధింపు: అంబటి

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపై రౌడీయిజం చేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో

Read More
Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

విషం తాగి రాజ్‌కుమార్ బలవన్మరణం

తెలుగు రాష్ట్రాలను కలిచివేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు పంజాల రాజ్‌కుమార్ (31) మృతి చెందాడు. మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘మిషన్ 5 మిలియన్ ట్రీస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరవ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో చేపట్టిన ఈ

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్ అరెస్ట్

బెంగళూరులో ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన డెలివరీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మారతహళ్లి ప్రాంతంలో శనివారం జరిగింది. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ

Read More