ఇండియా, ఇరాన్ మధ్య కీలక చర్చలు
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం దాదాపుగా మొదలైన వేళ ఇరాన్, ఇండి యా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి రెండు దేశాల అధికారులు సమావేశం కొనసాగుతున్నది.
Read MoreGet latest World Political news, Top Stories, Global Affairs, videos and analysis on International Affairs. Read live for politics current affairs and today’s headlines online.
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం దాదాపుగా మొదలైన వేళ ఇరాన్, ఇండి యా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి రెండు దేశాల అధికారులు సమావేశం కొనసాగుతున్నది.
Read Moreభారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో ముఖ్యమైనది సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. అయితే
Read Moreభారత్ తమకు సైనిక సహాయం చేయాలని పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని కొందరు ప్రతినిధులు, పౌరులు కోరుతున్నారు. ‘మేం చేసే యుద్ధంలో పాకిస్థాను శిక్షించాలంటే భారత్
Read Moreపాకిస్తాన్ ప్రభుత్వం భారత్ దాడులతో ఒక పక్క ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే మరోపక్క ఇంటిపోరుతో సతమతమవుతోంది. తాజాగా పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరుగబాటుకు తెగబడ్డారు. మాజీ ప్రధాని
Read Moreజమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ ఎఫ్ తిప్పి కొట్టింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న
Read Moreభారత్- పాక్ ఉద్రిక్తలపై చైనా స్పందిస్తూ సంయమనం పాటించాలని పేర్కొంటోంది. భారత్-పాక్ మధ్య కల్పించుకోలేమని చేతులెత్తేసింది. కానీ పంజాబ్, జమ్మూలో పాకిస్తాన్ ప్రయోగించిన ప్రొజెక్టైల్స్ చైనాకు చెందినవిగా
Read Moreభారత్- పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త ఘర్షణల విషయంలో అమెరికా స్పందించింది. గురువారం రాత్రి భారత్ పాక్ సరిహద్దుల్లో దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ నుండి
Read Moreపాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి,
Read Moreపాక్లోని కీలక నగరాలపై భారత్ దాడులు ప్రారంభించింది. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. దీనికోసం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి, పాక్ మిస్సైల్స్ను
Read Moreపాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి,
Read More