News Alert

Andhra PradeshHome Page SliderNews AlertPolitics

లండన్‌లో ఏపీ ఎమ్మెల్యేకు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని  విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్‌లో తీవ్ర గాయమైంది. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ అక్కడున్న ఓ సూపర్

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,viral

ఆర్టీసీ బస్సులో కల్లుతో మహిళ హల్‌చల్..

తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఒక మహిళ కల్లు తీసుకెళుతుండగా ఆర్టీసీ సిబ్బంది అడ్డుకున్నారు. సూర్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట నుంచి నల్లగొండ వెళ్తుండగా నకిరేకల్‌

Read More
crimeHome Page SliderNationalNews Alert

పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం..

పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు కలకలం రేకెత్తించారు. స్లీపర్ సెల్స్ ద్వారా ఉగ్రదాడి చేయడానికి ప్రయత్నించిన ఐఎస్‌ఐ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. పహల్గాం

Read More
Home Page SliderNationalNews AlertSports

ఐపీఎల్‌లో క్రేజ్ ఈ జట్టుకే..

ఐపీఎల్ 2025లో అత్యధికంగా 41.7 కోట్ల వ్యూస్‌తో ఆర్సీబీ టాప్ పొజిషన్‌లో నిలిచింది. ప్రేక్షకుల ఆదరణ పొందిన జట్టుగా టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ జియోహాట్

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,

తెలంగాణ పోలీసులకు గుడ్‌న్యూస్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో సైనికుల్లా రాష్ట్రంలో

Read More
Home Page SliderNationalNews AlertPolitics

‘ఆధారాలు లేకుండా అభియోగాలా?’.. ఈడీకి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌పై (ఈడీ) కొందరిపై ఆధారాలు లేని అభియోగాలు మోపుతోందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈడీపై తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని ప్రశ్నలు సంధించింది. రూ.2

Read More
Breaking NewscrimeHome Page SliderNews AlertTelanganatelangana,

వీడియోకాల్ ద్వారా ఆపరేషన్..కవలపిల్లల మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. అక్కడ ఒక వీడియోకాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించారని దానివల్ల కవలపిల్లలు మృతి చెందారని బంధువులు

Read More
crimeHome Page SliderNationalNews Alertviral

ఎయిర్ హోస్టస్‌కు లైంగిక వేధింపులు..బుద్ది చెప్పిన ఎయిర్ లైన్స్..

 మద్యం తాగిన ఓ ప్రయాణికుడు విమానంలోని ఎయిర్ హోస్టెర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ప్రయాణికుడికి తగిన విధంగా బుద్ది చెప్పింది ఎయిర్‌లైన్స్ యాజమాన్యం.

Read More
Andhra PradeshHome Page SliderNews Alertviral

నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల మహిళ..

ఏపీలోని కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం జరిగిన నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన మహిళను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె వయసు 72

Read More
Home Page SliderNationalNews Alertviral

“తాళి తీసేసి పరీక్ష రాయాలా?”..రైల్వేపై మహిళల మండిపాటు

రైల్వే శాఖలో నర్సింగ్‌‌ సూపరింటెండెంట్‌‌ పోస్టుల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు హాల్

Read More