News Alert

Breaking NewsHome Page SliderNationalNews Alert

‘ఆయనను ఆదర్శంగా తీసుకునే ఈ దాడులు చేశాం’… రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌కు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఆర్మీ గట్టి సమాధానం చెప్పిందన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రామాయణంలోని హనుమంతుడినే ఈ దాడులకు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లామన్నారు.

Read More
Breaking NewsHome Page SliderNews AlertTrending Todayviral

దేశవ్యాప్తంగా విజయవంతమైన ‘ఆపరేషన్ అభ్యాస్’

పాక్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్‌తో గట్టిగా బుద్ది చెప్పిన భారత ప్రభుత్వం ఇప్పుడు సాధారణ పౌరులను యుద్ధభయం పోగొట్టడానికి సమాయత్తం చేస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలు ఎలా

Read More
Home Page SliderNewsNews AlertPoliticsTelanganatelangana,

ఉద్యోగులకు సీఎం కీలక ఆదేశాలు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో అత్యవసర సేవల విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు

Read More
Home Page SliderNationalNews AlertPoliticsTrending TodayVideos

ఆపరేషన్ సింధూర్ వీడియో దృశ్యాలు విడుదల..

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ దాడి వివరాలను ప్రత్యేక విలేకర్ల సమావేశంలో రక్షణ శాఖ వివరించింది. ఈ వీడియోలను కూడా రిలీజ్

Read More
Home Page SlidermoviesNationalNews AlertTrending Today

ఆపరేషన్ సింధూర్‌పై మెగాస్టార్ మాట..

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావ‌డంతో పలువురు సెలబ్రిటీలు, ప్రజలు భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న ఎక్స్‌లో ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేసి,

Read More
Home Page SliderInternationalNews AlertTrending TodayVideosviral

‘చంపేస్తున్నారు..కాపాడండి’.. పాక్ టీవీ యాంకర్ మొసలికన్నీరు

భారత్ ఆర్మీ మెరుపుదాడి చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. అయితే కేవలం ఉగ్రస్థావరాలపై దాడులు చేసినా కూడా పాకిస్థాన్ అక్కడి మీడియాలో మొసలికన్నీరు

Read More
Home Page SliderNationalNews AlertTrending Today

నార్త్ ఇండియా హై అలర్ట్..ఎయిర్‌పోర్టులు బంద్

ఆపరేషన్ సింధూర్ పేరతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను పేల్చేసింది భారత సైన్యం. ఈ దాడులతో ముందుజాగ్రత్త చర్యగా నార్త్ ఇండియాలోని పలు ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేస్తూ కేంద్రం

Read More
Home Page SliderInternationalNews AlertPoliticsviral

పాక్‌కు హై అలెర్ట్..

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై పలు ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధపడుతోంది. దీనిలో ముఖ్యమైనది సింధునది జలాల నిలిపివేత. ఈ కార్యాన్ని తక్షణమే అమలు చేసింది ప్రభుత్వం.

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

ఓబుళాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు

15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 7గురు నిందితులలో ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని

Read More
Home Page SliderInternationalNewsNews AlertPolitics

పాక్‌పై భారీ ఆపరేషన్..మాక్‌డ్రిల్ ఎందుకంటే..

పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ పాకిస్తాన్‌పై దాడికి రంగం సిద్ధం చేసిందంటూ సంచలన ట్వీట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే భారత్ పెద్దఎత్తున మాక్‌డ్రిల్‌కు ఏర్పాట్లు

Read More