News Alert

InternationalNews Alert

ఆసియా కప్‌లో బంగ్లాకు షాకిచ్చిన థాయ్‌లాండ్

మహిళల ఆసియా కప్ 2022లో బంగ్లాదేశ్ అనుకోకుండా టోర్నీ నుంచి వైదొలిగింది. ప్రకృతి సహకరించకపోవడంతో బంగ్లా ఆశలు నిరాశలయ్యాయి. ఈరోజు సెల్హెట్ వేదికగా బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్

Read More
Andhra PradeshNews Alert

చిన్నారుల్లో ఆ సమస్య అందుకే వస్తోంది…!

పౌస్టికాహారం సంపూర్ణ ఆరోగ్యం గురించి అవగాహణ కల్పిస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుండి బృందవన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం వరకు వాకాథాన్ పాదయాత్ర నిర్వహించారు. పిల్లల

Read More
NewsNews AlertTelangana

తెలంగాణా పై మండిపడ్డ సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్ర నుండి రిలీవ్ అయిన 84 మంది విద్యుత్ ఉద్యోగులకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై తెలంగాణా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు  మండిపడింది. విద్యుత్ శాఖ

Read More
News AlertTelangana

దివాళి గుడ్‌న్యూస్ – దిగివచ్చిన బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు గుడ్‌న్యూస్. దీపావళి సమీపిస్తుండడంతో బంగారం కొనుగోళ్లకు సాధారణంగా డిమాండ్ పెరుగుతుంది. దానితో పాటు ధర కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి

Read More
InternationalNews Alert

ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు

రష్యా క్షిపణులతో కీవ్‌ పై విరుచుకుపడిన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో

Read More
Andhra PradeshNews Alert

వైసీపీ నేతలపై పవన్ మరో సెటైర్

పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మరే సెటైర్ వేశారు. అమెరికా సౌత్ డకోటాలో ఉన్న ‘మోంట్ రష్ మోర్’ ప్రజాస్వామ్యానికి , స్వేచ్ఛ విశ్వాసాలకు చిహ్నం అయితే

Read More
NationalNews Alert

గంగవరం పోర్టు ఇక పూర్తిగా అదానీదే

అదానీ సంస్థ అన్ని రంగాలలో వ్యాపారంలో  వాయువేగంతో దూసుకుపోతోంది. తాజాగా గంగవరం పోర్టులో 58.1 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్‌కు DVS రాజు

Read More
NationalNews Alert

తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ

Read More
Andhra PradeshNews Alert

సర్కారీ బడులకు విద్యార్థుల కరువు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరకాలంలో దాదాపు 3.98 లక్షలమంది విద్యార్థులు తగ్గినట్లు ప్రభుత్వమే తెలియజేస్తోంది. సోమవారం

Read More
NationalNews Alert

మరో టీఎంసీ ఎమ్మెల్యేను అరెస్టు చేసిన ఈడీ

ప‌శ్చిమ బెంగాల్‌లోని టీచ‌ర్ రిక్రూట్మెంట్ కుంభకోణంతో లింకున్న‌ తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మానిక్ భ‌ట్టాచార్య‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ ఆధికారులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంతో లింకు ఉన్న

Read More