ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీలు
ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన తనిఖీలలో భాగంగా రోగులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి
Read Moreఏపీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన తనిఖీలలో భాగంగా రోగులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి
Read Moreతెలంగాణ హైకోర్టులో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం కేసు వాదిస్తూ ఒక సీనియర్ లాయర్ కుప్పకూలిపోయారు. వేణుగోపాల్ రావు అనే సీనియర్ లాయర్ ఒక కేసు విషయంలో వాదనలు
Read Moreనిజమైన ప్రేమకు బంధం మాత్రమే సరిపోదన్నారు ప్రముఖ నటి సమంత. ఆమె తాజాగా జీవిత భాగస్వామిపై ఈ సందేశాత్మక పోస్టును పంచుకోవడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Read Moreఏపీలోని ఏలూరు జిల్లాలో బర్డ్ఫ్లూ విజృంభణ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఒక వ్యక్తికి కూడా ఈ వ్యాధి పాజిటివ్ రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మానవులకు కూడా ఇది
Read Moreఏపీ వ్యాప్తంగా బర్డ్ఫ్లూ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో లక్షల్లో కోళ్లు మరణిస్తున్నాయి. అయితే ఈ వ్యాధి వల్ల మనుషులకు కూడా ప్రమాదమేనంటున్నారు వైద్యులు. దీనితో చికెన్ ప్రియులకు
Read Moreయూపీలోని అయోధ్య శ్రీరామ జన్మభూమిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్(87) అనారోగ్యంతో కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న
Read Moreహైదరాబాద్ నగరంలోని మదీనాగూడ సిద్ధార్థ్ ఆసుపత్రిలో ఠాగూర్ చిత్రం తరహాలో మృతదేహానికి చికిత్స చేసిన ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆసుపత్రిలో మృతదేహానికి రెండు రోజులు
Read Moreతెలంగాణలో వింత వైరస్ సోకి, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతు చిక్కని ఈ వైరస్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో ఫౌల్ట్రీ ఫామ్లలో
Read Moreక్యాన్సర్ రోగులకు గుడ్న్యూస్ చెప్పింది ప్రభుత్వం. నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్లో క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల మందులను
Read Moreక్యాన్సర్ ముప్పుకు కారణాలు అన్వేషించే పరిశోధనలో అమెరికా శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని కనిపెట్టారు. తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్న దశలోనే క్యాన్సర్కు బీజాలు పడే అవకాశం
Read More