దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడ్డ విద్యార్థిని మృతి
దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడ్డ విద్యార్థిని శశికళ మృతి చెందింది. నిన్న రైలు దిగుతూ ప్రమాదానికి యువతి గురైంది. అన్నవరానికి చెందిన విద్యార్థిని దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ
Read Moreదువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడ్డ విద్యార్థిని శశికళ మృతి చెందింది. నిన్న రైలు దిగుతూ ప్రమాదానికి యువతి గురైంది. అన్నవరానికి చెందిన విద్యార్థిని దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ
Read Moreఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. ఉచితాలను ప్రకటించిన వారిని గుజరాత్ తిరస్కరించిందని అన్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీకి గుజరాత్
Read Moreయూపీలోని మైన్పురి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అక్టోబర్లో అఖిలేష్ తండ్రి,
Read Moreనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా దూసుకువస్తోంది. ఈ తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య
Read Moreమీర్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్పై 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్
Read Moreత్వరలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో బస్సు యాత్రను చేపట్టనున్నారు. బస్సు యాత్రకు ఉపయోగించే భారీ వాహనం రెడీ అయింది. హైదరాబాద్లో పవన్
Read Moreతెలంగాణ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో బీజీ బీజీగా గడిపారు. జిల్లాలోని టీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించి అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి
Read Moreకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ
Read Moreపదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ ఆరోపణల కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు పిటిషన్పై చిత్తూరు సెషన్స్ కోర్టు
Read Moreఅణగారిన ప్రజలు, పేద వర్గాలు గొప్పగా బ్రతకాలని అంబేద్కర్ కలలుగన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని చింతల్లో డా. బాబా సాహెబ్
Read More