ఎయిమ్స్లో చేరిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
Read Moreకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
Read Moreరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదాద్రికి రానున్నారు. ఈ నెల 30న యాదగిరిగుట్ట నరసింహాస్వామిని దర్శించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా… రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో భద్రత
Read Moreఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీ టూర్కు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీతో
Read Moreకరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిలలాడిపోతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. డిసెంబర్ తొలి 20 రోజుల్లో దాదాపు
Read Moreవైఎస్సార్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్ ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్సార్
Read Moreమీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45 పరుగలకే 4 వికెట్లు
Read Moreబంగ్లాదేశ్ పర్యటనలో మహ్మద్ సిరాజ్, లిటన్ దాస్ ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. పేసర్ మహ్మద్ సిరాజ్.. బంగ్లాదేశ్ ఆటగాడు లిట్టన్ దాస్ను మాటలతో కవ్వించాడు. ఆ
Read Moreదేశంలో పెరిగిపోతున్న మతమార్పిడి, లవ్ జిహాద్ లను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ ( VHP) జాతీయ సంఘటన కార్యదర్శి వినాయకరావు దేశ్ పాండే పేర్కొన్నారు. 1964
Read Moreబిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుకల బట్టీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందారు. మరో 22 మంది కూలీలు
Read Moreశ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసు వివాదంలో మథుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని కోర్టు అమిన్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Read More