Author: sameer Mohd

Andhra PradeshBreaking NewsHome Page Slider

మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు

గ్రానైట్‌ తవ్వకాలకు ఎన్‌వోసీ జారీ అంశంలో మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్‌ భూమిలో

Read More
Home Page SliderNationalNews Alert

కరెన్సీ నోట్‌పై ఉన్న గాంధీ బొమ్మను తీసేయండి…

ఇటీవలే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేసింది. డిజిటల్‌ కరెన్సీని రిటైల్‌, హోల్‌సేల్‌ లావాదేవీలకు వినియోగిస్తూ, ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో పరీక్షిస్తున్నారు. ఈ రూపీపై

Read More
Home Page SliderNews AlertTelangana

ఈడీ విచారణకు రోహిత్‌ రెడ్డి గైర్హాజరుపై వివరణ..

ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి తాండూర్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకాలేదు. విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు ఈడీ నోటీసులు జారీ

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. టీడీపీ పార్టీ తలపెట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మూడు రోజుల పాటు నెల్లూరు

Read More
Home Page SliderNationalNews Alert

కారు వెంట పడ్డ అభిమానులకు రష్మిక సలహా

చెన్నైలోని నెహ్రు ఇండోరి స్టేడియంలో వారీసు సినిమా ఆడియో రీలీజ్‌ ఫంక్షన్‌కు హీరోయిన్‌ రష్మిక మందన్న హాజరైంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో రష్మిక హోటల్‌కు

Read More
Home Page SliderPoliticsTelangana

మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌.. పోరాడి ఓడిన బీజేపీ… కాంగ్రెస్‌ వాష్‌ ఔట్‌..  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు సెస్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 15 డైరెక్టర్‌ స్థానాల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మెజార్టీ

Read More
Home Page SliderNationalNews Alert

లీటరు పాలపై రూ.2 పెంచిన మదర్‌ డైయిరీ

మరోసారి మదర్‌ డైయిరీ పాల ధరను పెంచాయి.  మదర్‌ డైయిరీ సంస్థ లీటరు పాలపై 2 రూపాయలు పెంచింది. మంగళవారం నుంచి ఢిల్లీ మార్కెట్‌లో కొత్త రేట్లు

Read More
Home Page SliderInternationalNews Alert

అమెరికాలో మంచు తుఫాను.. 38 మంది మృతి…

క్రిస్మస్‌ వేళ అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో 38 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతోపాటు చలిగాలులకు

Read More
Home Page SliderNews AlertTelangana

మరోసారి పంచ్‌ పవర్‌ చూపించిన తెలంగాణ బాక్సర్‌..

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన సత్తా చాటింది. అద్భుతమైన విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. భోపాల్‌ వేదికగా జరిగిన జాతీయ మహిళల

Read More
Home Page SliderNews AlertTelangana

మరోసారి ఫుడ్‌ పాయిజన్‌.. అస్వస్థతకు గురైన విద్యార్థులు..

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో ఉద్రిక్తత నెలకొంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్‌ పాయిజన్‌ అయింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే

Read More