Author: sameer Mohd

Andhra PradeshHome Page SliderNews Alert

సీఎం జగన్‌తో సోమేశ్‌కుమార్‌ భేటీ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో సుమారు గంట సేపు ముఖ్యమంత్రితో మాట్లాడారు. సోమేశ్‌కుమార్‌తోపాటు ఏపీ

Read More
Home Page SliderNationalNews Alert

బాలుడికి డెంటల్‌ సర్జరీ చేసిన సీఎం

త్రిపుర సీఎం మాణిక్‌ సాహా డాక్టర్‌గా మారారు. హపానియాలోని త్రిపుర మెడికల్‌ కాలేజీలో 10 ఏళ్ల బాలుడికి డెంటల్‌ సర్జరీ స్వయంగా చేశారు. ఆయనకు పలువురు వైద్యుల

Read More
Home Page SliderNationalPolitics

ఆప్‌ పార్టీకి భారీ షాక్‌.. 10 రోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే!

ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 10 రోజుల్లో 164 కోట్లు చెల్లించాలంటూ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆధీనంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ నోటీసులు పంపింది.

Read More
Home Page SliderInternationalSports

ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌ను బహిష్కరించిన ఆసీస్‌

ఆస్ట్రేలియా క్రికెట్‌ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఆఫ్ఘానిస్తాన్‌తో జరగాల్సిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి ఆస్ట్రేలియా తప్పుకుంది.

Read More
Home Page SliderSportsTelangana

ఉప్పల్‌లో వన్డే మ్యాచ్‌.. 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 18న భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య వన్డే

Read More
Home Page SliderNationalNews Alert

సీఎం జగన్‌ ట్వీట్‌పై ప్రముఖ సింగర్‌ ఆగ్రహం

నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌పై ప్రముఖ సింగర్‌ అద్నాన్‌ సమీ

Read More
Andhra PradeshHome Page SliderPolitics

వాడొక వెధవ.. వర్మపై నాగబాబు ఫైర్‌

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ భేటీపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు గట్టిగా కౌంటరిచ్చారు. వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్‌ కళ్యాణ్‌కు ప్యాకేజీ ఇచ్చారా?అంటూ తీవ్రంగా

Read More
Home Page SliderNationalSports

ఐపీఎల్‌ నుంచి రిషబ్‌ ఔట్‌

ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ టోర్నీకి స్టార్‌ క్రికెట్‌ ప్లేయర్‌ రిషబ్‌ పంత్‌ దూరమయ్యాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రిషబ్‌ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్,

Read More
Home Page SliderNationalNews Alert

ఆన్‌లైన్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌… సేల్‌లో 75 శాతం డిస్కౌంట్‌  

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వినియోగదారులకు అమెజాన్‌ శుభవార్త తెలిపింది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఈ ఏడాది రిపబ్లిక్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఈసారి స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం..

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

చిరువ్యాపారులకు జగనన్న తోడు.. వడ్డీలేని రుణాలతో ముందుగానే సంక్రాంతి

ఏపీలోని చిరు వ్యాపారులకు మూడ్రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది. చిరు వ్యాపారులకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం కింద ఆరోవిడతగా 3.95లక్షల మందికి

Read More