Author: sameer Mohd

Home Page SliderNationalNews Alert

తాజాగా మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా

గత కొద్ది రోజుల నుండి పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. తాజాగా ఓలా క్యాబ్‌ సంస్థ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు తొలగించింది.

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ నిరాకరణ

ఏపీలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు రద్దు చేసింది. ఈ కేసు విచారణను జనవరి 31కి

Read More
Home Page SliderNews AlertTelangana

డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌తో టీ హబ్‌ ఒప్పందం

అద్భుత పనితీరుతో ప్రారంభించిన ఏడాదిలోనే టీహబ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌తో టీ హబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి

Read More
Home Page SliderNews AlertTelangana

తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘వందేభారత్’ ఎక్స్ ప్రెస్‌

– మొదటి రోజు మాత్రమే 21 స్టేషన్లలో ఆగనున్న ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ – రెండో రోజు నుంచి కేవలం నాలుగు స్టేషన్లలోనే హాల్ట్ తెలుగు

Read More
Home Page SliderNews AlertTelangana

ఫ్యూడల్ పాలనను అంతం చేయాలి…

ప్రజా తెలంగాణ కోసం మరో ఉద్యమం వచ్చే ఆస్కారం ఉంది. ప్రజలు మెచ్చే పాలన అతి త్వరలో వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి గారి 103 వ

Read More
Home Page SliderNews AlertTelangana

కరుణాకర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం

–             గుడిమల్కాపూర్ కార్పొరేటర్ లేని లోటు పూడ్చలేనిది –             ఉన్నంత కాలం పేద, బడుగు ప్రజలకు ఎన్నో సేవలందించారు –             బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన

Read More
Andhra PradeshHome Page SliderPolitics

పోత్తులతోనే రాజకీయాలు… మీ నాన్నతో పోరడా… నువ్వెంత!

తన చివరి శ్వాస వరకు రాజకీయాలకు వదిలిపెట్టనని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో పొత్తులు

Read More
Home Page SliderNationalNews Alert

మోదీ టూర్‌లో సెక్యూరిటీ వైఫల్యం.. ప్రధానికి పూలమాల వేయడానికి యత్నించిన వ్యక్తి

ప్రధాని మోదీ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. హుబ్బళీలో మోదీ రోడ్‌ షో నిర్వహిస్తుండగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనున్న బారికేడ్లను దూకిన ఓ వ్యక్తి

Read More
Home Page SliderPoliticsTelangana

కేంద్రం అసమర్థత వల్ల రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోయింది..

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. కేంద్రం అసమర్థత, వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోయిందన్నారు. మహబూబాబాద్‌ జిల్లా

Read More
Home Page SliderPoliticsTelangana

తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు కేసీఆర్‌..!

కెసిఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. సీఎం ఏ జిల్లాకు పోయినా.. ముందస్తుగా బీజేపీ నేతలను అరెస్టులు చేయిస్తున్నారన్నారు.

Read More