Author: sameer Mohd

Home Page SliderTelangana

హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఏమన్నారంటే..

ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట

Read More
Andhra PradeshHome Page Slider

అనితక్కా.. ఏందీ నీ తిక్క.. మంత్రిపై మాధవీలత ఫైర్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు చలాన్ల అంశం ప్రభుత్వానికి ముప్పుతిప్పలు పెడుతోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గణేశ్ మండపాల వద్ద సౌండ్ సిస్టం

Read More
Home Page SliderNational

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి రూ. 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది.

Read More
Home Page SliderNational

ట్రైనీ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరగలేదు..

కోల్ కతా ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ సంచలన విషయం వెల్లడించింది. హత్యాచార ఘటనలో గ్యాంగ్ రేప్ జరిగిన దాఖలాలు లేవని సీబీఐ

Read More
Home Page SliderNational

కాంగ్రెస్ లోకి వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా

భారత స్టార్ రెజ్లర్లు వినోశ్ ఫోగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా

Read More
Home Page SliderNational

ఇక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ కట్..

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రాయితీలు అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఈవీలకు డిమాండ్

Read More
Home Page SliderTelangana

ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి పిల్లలకు అమ్ముతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మత్తు మందు అమ్మకాల వార్త హల్ చల్ చేస్తోంది. జూబ్లీహిల్స్ వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్ పై జరిపిన దాడుల్లో ఎక్సైజ్

Read More
Andhra PradeshHome Page Slider

రోజా చిప్ప కూడు తిన్నాల్సిందే: ఎమ్మెల్యే

ఓ వైపు వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు అందిస్తుంటే మరోవైపు రోజా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్. వరదలపై

Read More
Andhra PradeshHome Page Slider

సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు మధురానగర్ వెళ్లారు. వరద నీరు సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ పైకి

Read More
Home Page SliderTelangana

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ అరెస్ట్..

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇంఛార్జ్ కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా దిలీప్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్

Read More