ఆకలితో గోదాములపై ఎగబడ్డ జనం…గాజా వీడియో వైరల్
పాలస్తీనాలోని గాజాలో నానాటికీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఏకంగా ఆహారం నిల్వ చేసిన గిడ్డంగులపైనే ఎగబడి దాడులు చేశారు. అంతర్జాతీయ
Read Moreపాలస్తీనాలోని గాజాలో నానాటికీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఏకంగా ఆహారం నిల్వ చేసిన గిడ్డంగులపైనే ఎగబడి దాడులు చేశారు. అంతర్జాతీయ
Read Moreతెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కొత్త సినిమా చూపిస్తోందంటూ ఎద్దేవా చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయాలు రచ్చకెక్కడంపై ఆయన
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ పైనే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కవిత అమెరికా నుండి వచ్చిన దగ్గర నుండి తమ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులున్నారని,
Read Moreపాకిస్తాన్ గూఢచర్యం నేపథ్యంలో పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. భారత్లో మూలమూల ప్రదేశాలలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఆనవాళ్లు చూసి, భద్రతా అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా రాజస్థాన్కు చెందిన
Read Moreతెలంగాణ రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను నేడు జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటిస్తున్నామని, మొత్తం
Read Moreఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యూఎస్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పలు దేశాలపై ట్రంప్ విధించిన ట్యాక్స్ల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. అత్యవసర
Read Moreఏపీలోని కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలతోనే వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ
Read Moreఒకే కేసు విచారణ కోసం మాకొద్దంటే..మాకొద్దంటూ ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా జరిగింది. సాధారణంగా గతంలో హాజరైన కేసు విచారణ
Read Moreప్రధాని నరేంద్రమోదీని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తాను కలిస్తే తప్పేముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఒకసారి కాదు
Read Moreకరోనా వైరస్ కొత్త రూపంతో మళ్లీ భయపెడుతోంది. కొత్త వేరియంట్లు ప్రజలపై దాడి చేస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. దీనితో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ, కర్ణాటక,
Read More