Author: admin

Home Page SliderInternational

లోయలో బస్సు పడి.. 45 మంది మృతి.. బ్రతికిన 8 ఏళ్ల బాలిక

జోహెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుండి లోయలో పడడంతో 45 మంది మృతి చెందారు. దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న

Read More
Home Page SliderNational

సీజేఐకి 600 మంది న్యాయవాదులు లేఖ, కాంగ్రెస్‌ తీరుపై ప్రధాని ఘాటు ట్వీట్

రాజకీయ, వృత్తిపరమైన ఒత్తిళ్లను ఉపయోగించి న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు, కొన్ని బార్ అసోసియేషన్లు భారత ప్రధాన

Read More
Home Page SliderNational

“కోర్టుల పరువు తీయడానికి” కొందరు ప్రయత్నిస్తున్నారు: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ

సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ మనన్ కుమార్ మిశ్రాతో సహా ఒక న్యాయవాదుల బృందం భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ

Read More
Home Page SliderInternational

ఇండియాలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్న అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్

భారతదేశంలో ఉపాధి సమస్య యువతలో భయంకరంగా ఉందని అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ILO, తన నివేదికలో, భారతదేశంలోని నిరుద్యోగ శ్రామికశక్తిలో దాదాపు 83% మంది యువతే

Read More
Home Page SliderTelangana

నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్: తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌ పైనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్‌లోని తన

Read More
Home Page SliderNational

కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలన్న పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను

Read More
Home Page SliderNational

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ మరో నాలుగు రోజులు పొడిగింపు

మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించారు. ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ దర్యాప్తు

Read More
Home Page SliderTelangana

ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం..

సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇరుపార్టీల నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల

Read More
Andhra PradeshHome Page Slider

జగన్‌కు ఇక చాలయ్యా నీ సేవలు అని చెప్పండి: సీబీఎన్

ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు.

Read More