Home Page SliderNational

రాజస్థాన్‌లో జనవరి 1 నుండి గృహ గ్యాస్ సిలిండర్ రూ.450

Share with

రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఆ రాష్ట్ర మహిళలకి గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 1 నుండి గృహ గ్యాస్ సిలిండర్ రూ.450 కి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఉజ్వల పథకం కింద మహిళలకు ఎల్‌పీజీపై సబ్సిడీ రూ.450 కే సిలిండర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ హామీ అంటే ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్చే హామీ అంటూ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.