News

Home Page SliderTelangana

కులగణనతో ఏ ఒక్క సంక్షేమ పథకం రద్దు కాదు..

కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలని సీఎం చెప్పారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో 50 శాతం

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews

వేద బ్రాహ్మ‌ణుడిపై క‌త్తుల వేట‌

విజయవాడలో సత్యనారాయణపురం పేరు చెబితే గుర్తొచ్చేది అక్కడ అత్యధికంగా నివాసముండే బ్రాహ్మణులు. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండే అటువంటి వారి ఆస్తి వైసీపి నేత గౌతంరెడ్డి క‌న్నేశాడు.గండూరి

Read More
BusinessHome Page SliderNational

హమ్మయ్యా.! భారీగా దిగొచ్చిన బంగారం ధర..

పసిడి ప్రియులకు శుభవార్త. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమాంతం పెరిగిన బంగారం

Read More
Breaking NewscrimeHome Page SliderNationalTelangana

ఫిలిప్పీన్స్‌లో ప‌ఠాన్ చెరు యువ‌తి మృతి

వైద్య విద్య కోసం ఖండాంత‌రాలు దాటి వెళ్లిన హైద్రాబాద్ యువ‌తి శ‌వంగా మారింది త‌ల్లిదండ్రుల‌కు తీర‌ని క్ష‌భ‌ను మిగిల్చిన ఘ‌ట‌న శుక్ర‌వారం జ‌రిగింది. ప‌ఠాన్ చెరు మండ‌లం

Read More
Home Page SliderNewsTelangana

జైలులో కేటీఆర్ ములాఖత్

సంగారెడ్డిలోని జైలుకు వెళ్లనున్నారు కేటీఆర్. లగచర్ల కేసులో అరెస్టయిన 16 మంది రైతులను ములాఖత్‌లో కలిసి, వారిని పరామర్శిస్తారు. ఈ ములాఖత్‌కు కేటీఆర్‌తో పాటు మరో ఆరుగురికి

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డి లేఖ‌

అయ్యా చంద్రబాబూ ఇదేనా మీ 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ పాల‌న అంటూ కాపు ఉద్య‌మ నేత‌,మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డి సీఎం చంద్ర‌బాబు నాయుడికి లేఖ

Read More
Home Page SliderInternational

పాక్‌లో మరోసారి బాంబు పేలుడు ..7గురు మృతి

పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల ముందే ట్రైన్‌లో బాంబు పేలితే, నిన్న గురువారం కారులో బాంబు పేలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నార్త్

Read More
Home Page SliderTelangana

ప్రభుత్వ పాలన తీరుపై మావోయిస్టుల లేఖ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోయిస్టులు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్

Read More
Home Page SliderNationalNews

ఢిల్లీలో గ్రాప్ 4 ఆంక్షలు పెడితే ఇదే పరిస్థితి

దేశ రాజధాని నగరం ఢిల్లీ విపరీతమైన వాయు కాలుష్యంతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రాప్ 4 ఆంక్షలు అమలు చేస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రైమరీ క్లాసులకు ఆన్‌లైన్

Read More
Andhra PradeshBreaking NewsHealthHome Page Slider

విషాహారం తిని ఆసుప‌త్రి పాలైన 60 మంది విద్యార్ధులు

తిరుప‌తి జిల్లాలోని స‌త్య‌వేడు బీసి గురుకుల పాఠ‌శాల విద్యార్ధులు ఆసుప‌త్రి పాల‌య్యారు.విషాహారం తిన‌డంతో ఏకంగా 60 మంది విద్యార్ధుల‌కు వైర‌ల్ ఫీవ‌ర్స్ వ‌చ్చాయి.దీంతో పాఠ‌శాల సిబ్బంది…విద్యార్ధుల‌ను హుటాహుటిన

Read More