News

Breaking NewsHome Page SliderInternational

మాంస‌పు ముద్ద‌లుగా 179 మంది ప్రాణాలు

ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదంలో 179 మంది ప్రయాణీకులు.. మంట‌ల్లో చిక్కుకుని మాసపు ముద్ద‌లుగా మారి కాలిబూడిదైపోయారు.ధాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి వ‌చ్చిన జెజూ ఎయిర్

Read More
Breaking NewsHome Page SliderInternationalNews AlertPolitics

అమెరికా మాజీ అధ్య‌క్షుడు మృతి

యుఎస్ఏ మాజీ అధ్య‌క్షుడు జిమ్మీ కార్ట‌ర్ మృతి చెందాడు.ఆయ‌న వ‌య‌సు 100 సంవ‌త్సరాలు.అమెరికా 39వ అధ్య‌క్షునిగా ప‌నిచేశారు.జార్జియాలోని ఫ్లెయిన్స్‌లో ఆయ‌న తుది శ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుమారుడు

Read More
HealthHome Page SliderInternational

కోమాలో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందో తెలుసా?

కొన్ని సార్లు ప్రమాదం వల్లో, అనారోగ్యం వల్లో, మరే కారణం వల్లనో కోమాలోకి వెళ్లిపోయారంటారు. కోమా స్థితిలో మనిషి మనఃస్థితి ఎలా ఉంటుందో అనే కుతూహలంతో కొందరు

Read More
Home Page SliderNationalTrending Today

మన్మోహన్ అంత్యక్రియలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాని మన్మోహన్‌ను కేంద్రప్రభుత్వం అవమానించిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ భరత మాత ముద్దుబిడ్డ, తొలి సిక్కు ప్రధానికి

Read More
Home Page SliderTelangana

మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనున్న అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది. ఈ మేరకు సోమవారం (30-12-2024) రోజున ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. సోమవారం

Read More
Breaking NewscrimeHome Page SliderNewsTelangana

హైడ్రాతో కూల్చేది కూల్చేదే

హైడ్రా అంటే కూల్చివేత‌లేన‌నే అపోహ‌ల్ని ప్ర‌జ‌ల్లోకి కొంత మంది బ‌లంగా తీసుకెళ్తున్నార‌ని ఇది స‌మంజ‌సం కాద‌ని హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్ అన్నారు.శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..నోటీసులు ఇవ్వ‌కుండానే

Read More
Home Page SliderTelanganatelangana,

వాటికి నోటీసులివ్వం..కూల్చడమే..

హైడ్రాపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ, ప్రజల భూములు కబ్జాకు గురిచేస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. చెరువులు ఆక్రమించి కట్టే కట్టడాలకు

Read More
Andhra PradeshHome Page Slider

పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ ఉన్నట్లు

Read More
crimeHome Page SliderNational

బోరుబావిలో ఆరు రోజులుగా నరకం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మూడేళ్ల చిన్నారి చేతన ఆరు రోజులుగా బోరుబావిలో నరకం అనుభవిస్తోంది. సోమవారం జరిగిన ఈ సంఘటనలో ఇప్పటి వరకూ ఆ బిడ్డను బయటకు తీయడానికి

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

తాట‌తీస్తా…తోలు తీస్తా…మోకాళ్ల‌పై కూర్చోబెడ‌తా

హెడ్డింగ్ చూశాక బ‌హుశా ఈ మాట‌లు త‌ర‌చుగా అనే వ్య‌క్తి ఎవ‌రో మీరు ఈపాటికే ఊహించి ఉంటారు.అవును మీ గెస్సింగ్ క‌రెక్టే .ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణే.ఆడ‌పిల్ల‌కు క‌ష్టం

Read More