News

Home Page SliderTelangana

వైద్యుల నిర్లక్ష్యంతో వారం రోజుల పసికందు మృతి

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వారం రోజుల పసికందు మృతి చెందింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని అశోక్ నగర్‌కు చెందిన నేత

Read More
Home Page SliderTelangana

బీ అలర్ట్.. నార్సింగిలో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ – నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలోంచి

Read More
HealthHome Page SliderTelangana

తెలంగాణలో వింత వైరస్..

తెలంగాణలో వింత వైరస్ సోకి, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతు చిక్కని ఈ వైరస్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో ఫౌల్ట్రీ ఫామ్‌లలో

Read More
Breaking NewsHome Page Slidertelangana,

కుల‌గ‌ణ‌నకు స‌హ‌క‌రించ‌ని ఎమ్మెల్యేలు,ఎంపిలు ఎవ‌రో తెలుసా?

తెలంగాణ‌లో గ‌త రెండు నెల‌ల నుంచి నిర‌వ‌ధికంగా జ‌రుగుతున్న కుల‌గ‌ణ‌న‌కు ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్యేలు,ఎంపిలు స‌హ‌క‌రించ‌డం లేదని,ఇది పూర్తిగా బాధ్య‌తారాహిత్య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.అసెంబ్లీ సాక్షిగా

Read More
Breaking NewsHome Page SliderInternationalNational

ఎయిర్ వేస్‌లో సాంకేతిక లోపం

శంషాబాద్ నుంచి బ‌య‌లుదేరాల్సిన హైదరాబాద్‌-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్య‌క్తం చేశారు.టికెట్ కౌంట‌ర్ల

Read More
Home Page SliderNationalNews AlertPolitics

మహిళతో అనుచిత ప్రవర్తన..ఎమ్మెల్యేపై కేసు నమోదు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ముంచుకొస్తుంటే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. ఆప్ ఎమ్మెల్యే దినేష్ మెహానియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తూ

Read More
Breaking NewscrimeHome Page SliderInternationalNational

భారీగా ఫారిన్‌ గంజాయి పట్టివేత

దేశ రాజ‌ధాని ఢిల్లీలో పారిన్ గంజాయి క‌ల‌క‌లం రేగింది. ఎయిర్‌పోర్ట్‌లో క‌స్ట‌మ్స్ అధికారులు మరోసారి భారీగా ఫారిన్‌ గంజాయి పట్టుకున్నారు. రూ.47 కోట్ల విలువైన ఫారిన్‌ గంజాయిని

Read More
Home Page SliderNews AlertPoliticsTelangana

తెలంగాణలో సంబరాలు షురూ..కాంగ్రెస్

తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ రాష్ట్రప్రజలందరూ ఈ సంబరాలలో ఉత్సాహంగా

Read More
Breaking NewsHome Page SliderInternationalNationalSpiritual

మూడు జ‌న్మ‌లెత్తితేనే …మ‌ళ్లీ ఆ భాగ్యం క‌లిగేది

భార‌త దేశం మొత్తం జ‌నాభాలో మూడో వంతు ప్ర‌జ‌లు కుంభ‌మేళాకు హాజ‌ర‌య్యారు.చిన్నారులు,అతి వ‌యో వృద్దుల‌ను మిన‌హాయిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు 38 కోట్ల మంది భ‌క్తులు ప్ర‌యాగ్ రాజ్

Read More
Home Page SliderTelangana

తెలంగాణ సచివాలయాన్ని పేల్చి వేస్తానని బెదిరింపులు

తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే

Read More