News

Home Page SliderInternationalNewsPolitics

ఇకపై నేను బ్యాడ్ మ్యాన్‌నే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఇరాన్ రాయబార కార్యాలయం బ్రిటన్‌లో చేసిన వివాదాస్పద పోస్ట్‌లు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Read More
BusinessHome Page SliderNationalNewsNews Alert

క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఊరట

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మేలు చేకూర్చేలా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక సవరణలు చేపట్టింది. ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో భాగంగా ఆలస్యపు

Read More
Home Page SliderNews AlertPoliticsTelangana

తెలంగాణలో ఇంధన సెగకు కారణం ఇదే

తెలంగాణలో గత కొన్ని రోజులుగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ధరలు భారీగా పెరగబోతున్నాయనే వదంతుల వల్లే ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి

Read More
Home Page SliderNationalNews AlertSports

రికార్డుల వేటలో వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్-2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే

Read More
Home Page SliderNationalNews AlertSportsviral

చిన్నారులతో వైభవ్ సూర్యవంశీ ‘ప్రాంక్’

ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 15 ఏళ్ల వయస్సున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, మైదానం బయట కూడా తన సరదా ప్రవర్తనతో

Read More
BusinessHome Page SliderNationalNews Alert

లీటరుకు 35 కి.మీ.. మారుతీ హైబ్రిడ్ సంచలనం!

భారత ఆటోమొబైల్ రంగంలో మైలేజ్ కింగ్ గా పేరున్న మారుతీ సుజుకి, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా సరికొత్త విప్లవానికి తెరలేపింది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 20

Read More
Editorial Newshome page sliderPoliticsTelangana

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ “పునరాగమన పరీక్ష” భవిష్యత్‌పై సందిగ్ధం!

తెలంగాణ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన కల్వకుంట్ల కుటుంబం… ఒకప్పుడు నిర్ణయమే దిశగా మారిన నాయకత్వం… అదే కుటుంబం ఇప్పుడు ప్రశ్నల ముసురులో నిలిచింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత

Read More
Home Page SliderTelangana

ప్రజావాణి ఇక గ్రామాల్లోకి…

రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’ సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో

Read More
NationalTelangana

జనగణనలో తొలిసారి కులగణన

ప్రజాస్వామ్య దేశంలో జనాభా లెక్కల సేకరణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభివర్ణించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన తన వివరాలను స్వీయ

Read More