News

Andhra PradeshHome Page SliderNews AlertPolitics

తునిలో ఉద్రిక్తత

కాకినాడ జిల్లా తుని నగరంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడ జరగనున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు

Read More
Andhra PradeshHome Page Slider

డీఐజీ వికృత చేష్టలు..

తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నాడు. భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్‌

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderPolitics

రూ.100కోట్ల‌ ఎర్రచందనం విక్రయించేందుకు గ్లోబల్ ఈ టెండర్లు

ఏపిలో వివిధ ఘ‌ట‌న‌ల్లో ప‌ట్టుబ‌డిన ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను విక్ర‌యించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణయించింది.905.671 టన్నుల ఎర్రచందనం విక్రయించేందుకు అనుమతిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.గ్రేడుల వారీగా మూడు దశల్లో

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

అమెరికాకు ఆ దేశం నుండి భారీగా బంగారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు చర్యల ద్వారా అమెరికా ఖజానాకు భారీగా బంగారు నిల్వలు వచ్చిపడుతున్నాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ఎన్నికలలో విజయం సాధించిన

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఆత్మ‌హ‌త్య‌కు అనుమ‌తివ్వండి ప్లీజ్‌..!

ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి సార్ అంటూ ఫ్లెక్సీతో కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతులు వినూత్న రీతిలో నిర‌శ‌న వ్య‌క్తం చేశారు.భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం

Read More
Andhra PradeshHome Page SliderNews AlertSpiritual

ప్రతీ రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలు

టీటీడీ ఆధ్వర్యంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో’ ప్రారంభ

Read More
Breaking NewscrimeHome Page SliderPoliticsTelangana

హైడ్రాకు హైకోర్టు మొట్టికాయ‌లు

ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా? సెలవు రోజు కూల్చివేతలు చేయొద్ద‌ని ఎన్ని సార్లు చెప్పాలి? అంటూ హైకోర్టు…హైడ్రాకు అక్షింత‌లు వేసింది.

Read More
crimeHome Page SliderNationalNews Alert

తల్లి హత్య రహస్యాన్ని బయటపెట్టిన చిన్నారి డ్రాయింగ్

తన తల్లిది ఆత్మహత్య కాదు.. హత్య అని, తన తండ్రే హత్య చేసినట్లుగా నాలుగేళ్ల చిన్నారి గీసిన డ్రాయింగ్ ద్వారా బయటపెట్టింది. ఈ ఘటన యూపీలోని ఝాన్సీలో

Read More
Breaking NewsHome Page SliderNationalPolitics

సీఈసీ గా జ్ఞానేశ్‌ కుమార్

భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్‌ గా వివేక్‌ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More
Breaking NewsHome Page SliderInternationalNationalSports

టీమిండియాకు ఎదురు దెబ్బ‌

చాంపియ‌న్స్ ట్రోపీకి ముందే టీమిండియాకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ప్రధాన బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న మోర్నే మోర్కెల్, జట్టును వీడి తన స్వదేశం సౌతాఫ్రికాకు వెళ్లిపోయాడు.

Read More