News

Home Page SliderTelangana

4 కోట్ల మందికి హీరో అయితే.. ఓట్లు ఎందుకు వేయలేదు..

కేసీఆర్ 4 కోట్ల మందికి రియల్ హీరో అయితే.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. హైదరాబాద్

Read More
Home Page SliderTelangana

బార్డర్ లో హై అలర్ట్

తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎన్ కౌంటర్లకు నిరసనగా బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలు

Read More
Home Page SliderInternationalPolitics

అమెరికా డీల్‌కు ‘నో’ చెప్పిన ఉక్రెయిన్

రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగించడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. అయితే ట్రంప్ తన వ్యాపారి బుద్దిని ఉక్రెయిన్‌పై చూపించారు. సౌదీ అరేబియాలో జరిగే

Read More
Home Page SliderTelangana

నో హెల్మెట్.. నో ఎంట్రీ..

మెదక్ కలెక్టరేట్ లో కలెక్టర్ రాహుల్ రాజ్ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టారు. కలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనాలు రావాలంటే తప్పనిసరిగా హెల్మెట్, వాహనపత్రాలు ఉండాలని స్పష్టం

Read More
crimeHome Page SliderNationalTrending Today

‘పాపులారిటీ ఉంటే ఇష్టమొచ్చినట్లు వాగుతారా?’..సుప్రీంకోర్టు ఆగ్రహం

కుటుంబ వ్యవస్థపై, తల్లిదండ్రులపై అశ్లీల కామెంట్లు చేసిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. ‘పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు వాగుతారా?’ అంటూ మండిపడింది.

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderPolitics

వంశీని రెచ్చగొట్టేలా ప్ర‌వ‌ర్తించారు….అందుకే అలా జ‌రిగింది

టిడిపి అధికార ప్ర‌తినిధి,న్యాయ‌వాది కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ దురుద్దేశ్యపూర్వ‌కంగా రెచ్చ‌గొట్టిన ఫ‌లితంగానే టిడిపి,వైసీపి శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంద‌ని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు.మంగ‌ళ‌వారం మాజీ

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

ఇన్ఫోసిస్‌పై ప్రముఖ ఐటీ కంపెనీ దొంగతనం ఆరోపణలు

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీపై పెద్దఎత్తున ఆరోపణలు చేస్తోంది మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్. తమ హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుండి వాణిజ్య రహస్యాలని

Read More
Home Page SliderInternational

రన్‌వేపై విమానం బోల్తా.. 18 మందికి గాయాలు

కెనడాలోని టొరంటో పియర్‌సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్‌ అవుతుండగా అదుపుతప్పి తలకిందులుగా బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు.

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderTelangana

కోళ్లను వేలం వేసిన కోర్టు

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలో వేలం నిర్వ‌హించారు. ఈ వేలం పాటలో 84 పందెం కోళ్లు రూ. 16.65 లక్షలకు

Read More
Home Page SliderTelangana

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. కుటుంబ సభ్యుల నిరసన

కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. హాస్పిటల్ ముందు మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు

Read More