News

Home Page SliderTelanganatelangana,

వందేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా భానుడి భగభగలు

ఈ ఏడాది శివరాత్రి కంటే ముందే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ మార్చి నుండి మూడు నెలలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.

Read More
crimeHome Page SliderTelangana

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు…’చింతా’క చిత‌చిత‌!

చింత‌పండు న‌వీన్ ఉర‌ఫ్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది.మీనాక్షి న‌ట‌రాజ‌న్ … తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన 24 గంట‌ల్లోపే

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కోసం బాహాబాహీ

తెలంగాణ బీజెపి,కాంగ్రెస్ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం బాహాబాహీకి దిగారు.మామునూరు ఎయిర్ పోర్ట్ కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆ క్రెడిట్ త‌మ‌దంటే త‌మ‌దంటూ పాలాభిషేకం చేసుకునే

Read More
Home Page SliderTelangana

తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి సస్పెండ్.. పీసీసీ ఛీఫ్ రియాక్షన్..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక

Read More
PoliticsTelangana

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్..

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. తీన్మార్ మల్లన్న ఇటీవల ప్రభుత్వం

Read More
Home Page SliderTelangana

జన ఔషది మందులపై తప్పుడు ప్రచారం చేస్తుండ్రు..

ప్రతి ఒక్కరు జన ఔషధి సేవలు వినియోగించుకోవాలని.. అధిక ఖర్చుల భారం నుండి బయటపడాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ‘జన ఔషధీ దివస్-

Read More
accidentHome Page SliderNationalNews Alert

భారీ హిమపాతంలోనూ సహాయక చర్యలు..ఇంకా 8 మంది మంచుదుప్పట్లో..

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లోని మానా గ్రామం వద్ద మంచు చరియలు విరిగి పడడంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీ హిమపాతం

Read More
Home Page SliderTelangana

నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నార్సింగి వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో బైకర్ పిల్లి గణేష్

Read More
Andhra PradeshHome Page SliderPolitics

‘నోటికొచ్చినట్లు మాట్లాడితే వాతలే’..హోంమంత్రి అనిత

వైసీపీ నేతలు మాధవ్, పోసాని కృష్ణమురళిలను ఉద్దేశించి ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పాత ప్రభుత్వం కాదని, నోటి కొచ్చినట్లు బూతులు మాట్లాడి,

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఎస్‌.ఎల్‌.బి.సి మృతుల వెలికితీత‌

శ్రీ‌శైలం ఎడ‌మ గ‌ట్టు సొరంగం మార్గంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో మృతుల‌ను వెలికితీసే ప్ర‌క్రియ‌ను శ‌ర‌వేగంగా నిర్వ‌హిస్తున్నారు.స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసి ఇప్ప‌టికే మూడు మృత‌దేహాలను వెలికితీశారు.మ‌రో 5

Read More