News

Andhra PradeshHome Page Slider

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం..

వివాహేతర సంబంధం వివాహిత ప్రాణం తీసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నిడమానూరులో చోటు చేసుకుంది. నిడమానూరులో దంపతులు ప్రకాష్, కావ్య నివాసిస్తున్నారు. ప్రకాష్ భార్య కావ్య రెయిన్

Read More
Home Page SliderNationalPolitics

ప్రధాని మోదీ లయన్ సఫారీ…

మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని గిర్ అడవులలో పర్యటిస్తున్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అక్కడ లయన్ సఫారీని సందర్శించారు. అలాగే ఇక్కడ

Read More
Home Page SliderTelangana

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇచ్చింది TGSRTC. ఇక నుంచి ఆర్టీసీ కండక్టర్ లకు చిల్లర కష్టాలు దూరమయ్యాయి. వారితో పాటు ప్రయాణికులకు కూడా వెసులుబాటు కలిగింది. అసలు

Read More
BusinessHome Page SliderInternationalLifestylemovies

అట్ట‌హాసంగా ఆస్కార్ అవార్డుల ప్ర‌దానం

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. 97వ అకాడమీ అవార్డుల వేడుకల కోసం హాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్

Read More
Home Page SliderNews AlertTelangana

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..

తెలంగాణలోని ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఏడాదికి రూ.3,500, హాస్టళ్లలో ఉండి చదువుకునే

Read More
Breaking NewsBusinessHome Page SliderInternational

స్కైప్ సేవ‌లను నిలిపివేయ‌నున్న మైక్రో సాఫ్ట్‌

మైక్రోసాఫ్ట్ స్కైప్‌ సేవల నిలిపివేతకు ఇటీవల గడువు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా మే 5 నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని అధికారికంగా ప్రకటించింది.

Read More
Home Page SliderNationalNews AlertPolitics

పాత వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలు ప్రారంభించింది. 15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు ఇకపై ఇంధనం అందదని పర్యావరణ శాఖ మంత్రి

Read More
Home Page SliderNationalPolitics

మణిపూర్‌పై అమిత్‌ షా కీలక ఆదేశాలు

గత కొన్నేళ్లుగా జాతి వైషమ్యాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇటీవల రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

ఏపీలో ఆశా వర్కర్లకు వరాల జల్లు

ఏపీలోని ఆశావర్కర్లకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అలాగే వారికి మొదటి 2 ప్రసవాలకు

Read More
Home Page SliderTelanganatelangana,

ఇంటర్ పరీక్షకు బ్రేకింగ్ రూల్స్‌

మార్చి 5 నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు పరీక్షల ఏర్పాట్లకై సీఎస్ శాంతి కుమారి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

Read More