News

Home Page SliderTelangana

పోలీస్ కస్టడీలో యువకుడు మృతి..!

నిజామాబాద్ పోలీస్ కస్టడీలో సపంత్ అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గల్ఫ్‌లో ఉద్యోగాల పేరుతో తమను పెద్దపల్లికి చెందిన సంపత్ మోసం చేశాడని పలువురు

Read More
Home Page SliderInternationalmoviesNews Alert

చిరంజీవికి బ్రిటన్ పురస్కారం

మెగాస్టార్ చిరంజీవికి దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఖ్యాతి ప్రపంచదేశాలలో కూడా వ్యాపిస్తోంది. తాజాగ బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత

Read More
Breaking NewscrimeHome Page Slider

మీరు ధ‌న‌వంతులా…అయితే పిల్ల‌లు జాగ్ర‌త్త !

డ్రగ్స్‌కు బానిసైన ఓ మ‌హిళ‌.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్ప‌డి.. పాఠశాల బాలికలే లక్ష్యంగా సంపన్నుల

Read More
Home Page SliderTelangana

కారు బీభత్సం.. బాలకృష్ణ ఇంటికి దూసుకొచ్చిన కారు

సినీ హీరో బాలకృష్ణ ఇంటి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లో అతివేగంగా దూసుకెళ్లిన కారు బాలకృష్ణ ఇంటి

Read More
crimeHome Page SliderNationalNews Alertviral

రన్యారావు కేసులో ఈడీ ఎంట్రీ..పలు ఇళ్లపై సోదాలు

దుబాయి నుండి బంగారు కడ్డీలు అక్రమ రవాణా కేసులో ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన కన్నడనటి రన్యారావు కేసులో ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. ఈ స్మగ్లింగ్ దందా, మనీలాండరింగ్

Read More
Breaking NewsHealthHome Page Slider

హైదరాబాద్‌లో ఏటా 40వేల కిడ్నీ వ్యాధి కేసులు

దేశంలో మరణాలకు కారణమవుతున్న ప్రమాదకర వ్యాధుల్లో కిడ్నీ వ్యాధి ఆరో స్థానంలో ఉంది. ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు

Read More
Home Page SliderTelangana

కూకట్‌పల్లి లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని పల్లవి రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ అవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావటంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. విషయం

Read More
Breaking NewscrimeHome Page SliderNational

హోళీనాడు భూకంపం

హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది. హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు సంభవించాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు తెల్లవారుజామున

Read More
Home Page SliderTelangana

మద్యం మత్తులో యువకుడు హల్ చల్.. బైకులను ఢీకొట్టిన కారు..

గుజరాత్ లోని వడోదరాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి యువకుడు బైకులను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఓ మహిళతో మరో ఇద్దరు

Read More
Andhra PradeshBusinessHome Page SliderNews Alertviral

చేయని వ్యాపారానికి కూలీకి రూ.23 లక్షల జీఎస్టీ మోత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలానికి చెందిన నిరుపేద కూలీ వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి జీఎస్టీ కర్యాలయం నుండి షాక్ తగిలింది. ఏకంగా రూ.22.86  లక్షల జీఎస్టీ

Read More