News

Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ఒక టీవి ఛానెల్ ఎండీ శ్రవణ్ కుమార్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌నిచ్చి ఊరటనిచ్చింది. తెలంగాణ హైకోర్టు ముందస్తు

Read More
Home Page SliderTelanganatelangana,Trending Todayviral

కోతుల బెడదకు రైతు ఉపాయం..

కోతుల దండు వచ్చిందంటే సర్వనాశనమే. పంటంతా కలియదిరుగుతూ అల్లకల్లోలం చేసేస్తాయి. మొక్కజొన్న, మామిడి పిందెలు వస్తున్న ఈ సమయంలో పంటలు నాశనమయితే రైతు బాధ చెప్పతరం కాదు.

Read More
Home Page SliderTelangana

మావైపు కన్నెత్తి చూస్తే అడ్డంగా నరుకుతా..

వివాదస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టెర్రలిస్టులకు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన వైపు గానీ, తన కుటుంబం

Read More
Home Page SliderTelangana

మరోసారి ఢిల్లీకి రేవంత్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం

Read More
HealthHome Page SliderNationalNews

ఆసుపత్రి బిల్లులపై కేంద్రం సంచలన నిర్ణయం..

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి బిల్లుల నియంత్రణకు సంచలన నిర్ణయం తీసుకుంది. మితిమీరిన వైద్య ఖర్చులు, ఆసుపత్రి బిల్లులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించనుంది. దేశంలోని

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

అర‌టితోట‌లో వైఎస్ జ‌గ‌న్‌

వైయస్సార్‌ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురుగాలులు, అకాల వర్షాలతో నష్టపోయన పంటలను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో పర్యటించిన వైయస్‌

Read More
Home Page SliderTelangana

ఐపీఎస్ అధికారికి హైకోర్టు లో రిలీఫ్

తెలంగాణ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ లో విచారణ ముగిసేంత వరకు.. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్త ర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం

Read More
Home Page SliderTelangana

కంకులు, మామిడికాయలతో సభకు..

బీజేపీ ఎమ్మెల్యేలు మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మార్షల్స్ వారిని శాసనసభ

Read More
Andhra PradeshHome Page SliderPoliticsviral

రైతులపై ప్రభుత్వం కపటప్రేమ..జగన్

ఏపీలోని రైతులపై ప్రభుత్వం కపటప్రేమను చూపిస్తోందని, కానీ వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు కురిపించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్. నేడు వైసీపీ

Read More
Home Page SliderTelangana

డీసీఎం బ్రేక్ ఫెయిల్.. ధ్వంసమైన పలు వాహనాలు..

హైదరాబాద్ హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హబ్సిగూడ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం లారీ.. మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.

Read More