News

Home Page SliderNationalPolitics

ఆ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్..

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటర్ల జాబితాను జనన, మరణ ధృవీకరణ పత్రాలకు లింక్ చేయనుంది. ఈ అనుసంధానం

Read More
home page sliderHome Page SliderTelangana

ఎయిర్ పోర్టు లో భారీగా బంగారం పట్టివేత..

హైదరాబాద్‌ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. మస్కట్‌ నుంచి వచ్చిన విమాన సిబ్బంది దగ్గర బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. మస్కట్

Read More
Home Page SlidermoviesNationalVideos

వేవ్స్‌ ముంబైలో టాప్ సెలబ్రెటీలు

భారతీయ సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం

Read More
accidentAndhra PradeshHome Page SliderNews AlertPolitics

సీఎం కాన్వాయ్‌కి తప్పిన ముప్పు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయికి తృటిలో ముప్పు తప్పింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గం నారం పేటలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ ఆర్చి

Read More
home page sliderHome Page SliderTelangana

కాలేజీకి రాని అధ్యాపకులు.. నిలిచిన డిగ్రీ పరీక్ష

మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం

Read More
crimeHome Page SliderNationalNews Alert

వాట్సాప్ వెనుక ముప్పు..ఇది ఓపెన్ చేయొద్దు.

కేరళ పోలీసులు ఇటీవల వాట్సాప్ ద్వారా ఒక స్కామ్‌ను గుర్తించారు. వాట్సప్‌లో వచ్చిన ఫోటోలను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని ఫేస్‌బుక్‌లో

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

సింహాచలం గోడ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు..

సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో కాంట్రాక్టర్ విస్తుపోయే నిజాలు చెప్పారు. కమిటీ ముందు ఆయన

Read More
home page sliderHome Page SliderTelangana

రన్నింగ్ కారులో మంటలు..

రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తా లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అలర్ట్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు కారులో

Read More
Home Page SliderNationalNewsPolitics

‘పాక్‌కు వద్దు, ఆ నీరు మాకు పంపండి’..ముఖ్యమంత్రి

హర్యాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ భాక్రానంగల్ డ్యామ్ నీరు తమ రాష్ట్రానికి ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాక్, భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌కు

Read More
home page sliderHome Page SliderTelangana

ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్ ప్రారంభం..

మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నూతన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నుస్తులాపూర్‌లో ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ఎమ్మెల్యే ఆన్

Read More