News

Home Page Sliderhome page sliderTelangana

మహిళలు బస్సు ఎక్కకూడదన్న ఆర్టీసీ డ్రైవర్

హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్డు దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సును డ్రైవర్ ఆపలేదు. రన్నింగ్ బస్సు ఎక్కి మహిళ కిందపడింది. మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమెకు

Read More
Home Page SliderPoliticsTelangana

హీరో విజయ్ దేవరకొండపై పోలీస్టేషన్లో ఫిర్యాదు

గిరిజనులను అవ మానించేలా హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారంటూ గిరిజనుల న్యాయవాదులు సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సంఘం చైర్మన్ కిషన్ రాజ్

Read More
Home Page SlidermoviesNationalNews Alert

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఈ వెరైటీ చిత్రం..

ఇటీవల తెలుగులో రిలీజై వెరైటీ చిత్రంగా పేరు తెచ్చుకుని సూపర్ హిట్ అయిన ‘క’ చిత్రానికి మరో గొప్ప అవార్డు దక్కింది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్

Read More
Home Page Sliderhome page sliderTelangana

భూ వివాదం.. కత్తులు, రాళ్లతో దాడి

ఓ భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ సర్వే నంబర్

Read More
Andhra PradeshHome Page SliderPoliticsTrending Today

‘ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చి భక్తులకు ప్రాణసంకటం’..వైసీపీ

సింహాచలంలో గోడ ప్రమాదం ఘటనపై  ఏపీ ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చి భక్తులకు ప్రాణసంకటంగా మారిందని మండిపడ్డారు వైసీపీ నేతలు. గురువారం సింహాచలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన వైఎస్

Read More
Home Page SliderNewsNews AlertTelanganatelangana,

జవాన్లకు సవాల్‌గా మారిన ఆపరేషన్‌

కర్రెగుట్టలపై 11వ రోజు కూడా మావోయిస్టుల కోసం ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ జవాన్లకు, భద్రతా దళాలకు పెను సవాల్‌గా మారింది. ఇప్పటి వరకూ రెండు గుట్టలను

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganaTrending Today

‘కేంద్రం ఈనిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’-ఉత్తమ్‌కుమార్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో చేసిన కులగణనలలో  ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర కులాలను

Read More
Andhra PradeshcrimeHome Page Sliderviral

ఏపీలో పాకిస్తాన్‌ మద్దతుదారుల హల్‌చల్‌

పహల్గాం ఉగ్రదాడికి  వ్యతిరేకంగా నంద్యాలలో ధర్మరక్షా దళ్‌ యువకుల నిరసనలు చేపట్టారు. పాక్‌ జెండాలు రోడ్డుపై పరిచి ధర్మ రక్షాదళ్‌ ఆందోళన చేస్తుండగా ఊహించని సంఘటన చోటు

Read More
Home Page Sliderhome page sliderTelangana

నిలిచిపోయిన మెట్రో ట్రైన్

హైదరాబాద్ లో ఒక్కసారిగా మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. మియాపూర్ టూ ఎల్బీ నగర్ రూట్‌లో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు 20 నిమిషాల

Read More
Home Page Sliderhome page sliderNational

వెంటాడి వెంటాడి అంతం చేస్తాం..

పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు

Read More