News

Home Page Sliderhome page sliderInternational

పాక్ గుండెల్లో గుబులు..

పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి,

Read More
Home Page SliderNationalNews AlertSports

కామెంటేటర్లపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా క్రికెట్ కామెంటేటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చెందిన కామెంటేటర్లు క్రికెటర్ల వ్యక్తిగత జీవితాన్ని గురించి

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

పోలీసులు, అధికారులపై జగన్ ఆగ్రహం

పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. పోలీసులు, అధికారులపై

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews AlertPolitics

వైసీపీ నేత హత్య తీర్పు..11 మందికి యావజ్జీవ శిక్ష

కర్నూలు జిల్లా వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హ్యతకేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష

Read More
Home Page Sliderhome page sliderInternational

పాక్ రక్షణ వ్యవస్థపై ఆ దేశ పౌరుడి ఆగ్రహం

పాక్ రక్షణ వ్యవస్థపై ఆ దేశ పౌరుడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ పౌరుడు సోషల్ మీడియాలో తన దేశానికి వ్యతిరేకంగా ఓ వీడియో పోస్ట్ చేశాడు.

Read More
Breaking NewscrimeHome Page SliderNational

అమృత్‌సర్‌లో పాక్ మిసైల్ కలకలం..బ్లాక్ అవుట్ ప్రకటన

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాక్ మిసైల్ కలకలం రేపింది. పాకిస్తాన్ ప్రయోగించిన ఈ మిసైల్‌ను భారత బలగాలు గాల్లోనే ధ్వంసం చేశాయి. అమృతసర్ వద్ద మూడు గ్రామాలలో ఈ

Read More
Home Page Sliderhome page sliderTelangana

కందిక‌ల్‌లో హైడ్రా.. 2500 గ‌జాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

హైదరాబాద్ జిల్లా బండ్ల‌గూడ మండ‌లం కందిక‌ల్ విలేజీలోని ప్ర‌భుత్వ స్థ‌లంలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. 303, 306 స‌ర్వే నంబ‌ర్ల‌లో ఉన్న 2500 గ‌జాల ప్ర‌భుత్వ స్థ‌లాన్నిహైడ్రా

Read More
Home Page Sliderhome page sliderNational

నా కూతురిని చూసి గర్విస్తున్నా..

తన కూతురిని చూసి గర్విస్తున్నానని కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశం కోసం నా కూతురు చేసిన

Read More
accidentBreaking NewsHome Page SliderNational

కుప్పకూలిన హెలికాఫ్టర్..ఐదుగురు మృతి

చార్‌ధామ్ యాత్ర కోసం బయల్దేరిన ఏరో ట్రింక్ ప్రైవేట్ కంపెనీకి చెందిన హెలికాఫ్టర్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా,

Read More