News

Home Page SliderNationalviral

టీనేజ్‌లో సహజీవనం..యూట్యూబ్ చూసి ప్రసవం

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అవినాశి అనే ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యువకుడు కాలేజీ చదువుతున్న ఒక టీనేజ్ అమ్మాయిని ప్రేమించాడు. అంతేకాక భయంతో

Read More
home page sliderHome Page SliderTelangana

పాతబస్తీలో హైడ్రా .. స్థానికుల నిరసనలు

హైదరాబాద్ – చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్‌లో అక్రమంగా నిర్మించిన షాపులపై హైడ్రా కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోలీసులకు,

Read More
home page sliderHome Page SliderTelangana

మందుపాతర పేలి ముగ్గురు పోలీసుల మృతి..!

తెలంగాణాలోని ములుగు జిల్లాలో మందుపాతర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ చేస్తుండగా ఈ మందుపాతర పేలింది.

Read More
home page sliderHome Page SliderTelangana

గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని యువకుడు సూసైడ్..

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. 7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి

Read More
Home Page SliderNationalNews AlertSportsviral

ఒక్క ఫోటోతో అభిమానులను ఫిదా చేసిన సానియా మీర్జా..

భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా ఆపరేషన్ సింధూర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఒక్క ఫోటో అభిమానులను సంబరపరిచింది. పాకిస్తాన్

Read More
Home Page Sliderhome page sliderNational

మాపైనే ఫిర్యాదు చేస్తావా..

మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ రైలు ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హేమకుంట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో చోటు చేసుకుంది. ట్రైన్‌లో

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,Trending Todayviral

కోతులకు తంటా తెచ్చిన ‘మిస్ వరల్డ్ బ్యూటీస్’..

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల సందర్భంగా దేశదేశాల నుండి అనేకమంది ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి

Read More
Home Page SliderInternationalNewsviral

ధ్వంసమైన పాక్ స్థావరాలు ఫోటోలు వైరల్..

ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన దాడులలో భారత్ 9 లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. దీనికోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడులలో 100 మంది ఉగ్రవాదులు

Read More
Home Page SliderInternationalNews AlertTrending Today

పాక్‌కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి..

పాకిస్థాన్‌లోని లాహోర్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ దాడిని బెలూచిస్తాన్ ఉగ్రవాదులు చేసినట్లు సమాచారం. దీనితో పాక్ పరిస్థితి ముందు

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఆర్టీసీ బస్సులో పొన్నం

తెలంగాణ సిద్దిపేట జిల్లా దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సు లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు.

Read More