News

home page sliderHome Page SliderTelangana

ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నాం..

ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నామని మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ

Read More
Home Page Sliderhome page sliderInternational

మిస్సెల్స్ ఇవ్వండి పాకిస్థాను లేపేస్తాం…

భారత్ తమకు సైనిక సహాయం చేయాలని పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని కొందరు ప్రతినిధులు, పౌరులు కోరుతున్నారు. ‘మేం చేసే యుద్ధంలో పాకిస్థాను శిక్షించాలంటే భారత్

Read More
Home Page Sliderindia-pak warInternationalTrending Today

పాక్‌లో ముదురుతున్న ఇంటిపోరు..

పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ దాడులతో ఒక పక్క ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే మరోపక్క ఇంటిపోరుతో సతమతమవుతోంది. తాజాగా పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరుగబాటుకు తెగబడ్డారు. మాజీ ప్రధాని

Read More
Home Page Sliderhome page sliderNational

ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం దాడి

ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో పౌర ప్రాంతాలు కూడా లక్ష్యంగా చేసుకోబడ్డాయి. ఈ దాడుల్లో ఒకరు మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారని భారత ప్రభుత్వం

Read More
Home Page Sliderhome page sliderInternational

బీఎస్‌ఎఫ్‌ కాల్పులు.. ఏడుగురు చొరబాటుదారులు హతం..!

జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ ఎఫ్ తిప్పి కొట్టింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న

Read More
Andhra PradeshHealthHome Page SliderNews AlertSpiritual

తిరుమలలో హోటల్స్‌కు టీటీడీ వార్నింగ్..

తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో గురువారం హోట‌ళ్ల నిర్వాహ‌కులు, స్థానికులతో టీటీడీ అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స‌మావేశం నిర్వ‌హించారు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు వివిధ

Read More
Home Page Sliderhome page sliderNational

దాచుకున్న డబ్బులు చెదలు తినిస్తే..

ఓ కుటుంబం దాచుకున్న డబ్బులు చెదలు తినిస్తే, విషయం తెలుసుకున్న నటుడు లారెన్స్‌ వారికి తన వంతు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ‘కూలి చేసుకునే

Read More
Breaking NewsHome Page Sliderindia-pak warInternationalTrending Today

చేతులెత్తేసిన చైనా..కానీ దొంగచాటుగా..

భారత్- పాక్ ఉద్రిక్తలపై చైనా స్పందిస్తూ సంయమనం పాటించాలని పేర్కొంటోంది. భారత్-పాక్ మధ్య కల్పించుకోలేమని చేతులెత్తేసింది. కానీ పంజాబ్, జమ్మూలో పాకిస్తాన్ ప్రయోగించిన ప్రొజెక్టైల్స్ చైనాకు చెందినవిగా

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,Trending Today

‘దేశం వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లే’..రేవంత్ రెడ్డి

ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులున్నారని, ఉగ్రవాదుల పీచమణిచే వరకూ ఇది కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో

Read More
Breaking NewsNationalNews AlertPoliticsTrending Today

చండీగఢ్‌లో టెన్షన్..సైరన్ మోతలు

భారత్- పాక్‌ల మధ్య డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు ఉద్రిక్తతకు చేరుకున్నాయి. గురువారం రాత్రి జమ్మూలో బ్లాక్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రయోగించిన డ్రోన్లను

Read More